Telugu Gateway

Politics - Page 34

శాసనమండలిపై ‘జగన్ డబుల్ గేమ్’

21 July 2020 11:25 AM IST
రద్దయ్యే మండలిలో పదవులు ఎస్సీ, మైనారిటీలకు ఇచ్చారా?.లేక మండలి రద్దుపై పూర్తిగా వెనక్కి తగ్గరా?.మరి అరవై కోట్ల అనవసర ఖర్చు మాటేమిటి?‘అసెంబ్లీలోనే...

మళ్ళీ ఎస్ఈసీగా నియమించండి

20 July 2020 1:38 PM IST
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాడు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పును అనుసరించి...

కన్నా ఇంకెంత కాలం ముసుగు?

20 July 2020 11:19 AM IST
ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను...

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా

20 July 2020 10:53 AM IST
తెలంగాణలో మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యేతో పాటు...

కెసీఆర్, జగన్ లకు ప్రధాని మోడీ ఫోన్

19 July 2020 8:33 PM IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తోంది. ఏపీలో పెద్ద ఎత్తున టెస్ట్ లు చేస్తుండటంతో అక్కడ కేసుల సంఖ్య కూడా అంతే స్థాయిలో భయంకరంగా...

గవర్నర్ కు చంద్రబాబు లేఖ అందుకే

19 July 2020 8:31 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడుకునేందుకే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవాలంటూ గవర్నర్ కు లేఖ రాశారని ఏపీ...

ఆ బిల్లులు ఆమోదించొద్దు

19 July 2020 12:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇఛ్చారని..ప్రభుత్వం దీనిపై ఇప్పటికే పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసిందని తెలుగుదేశం అధినేత...

‘అమరావతి’పై పవన్ కళ్యాణ్ మౌనవ్రతం!

19 July 2020 12:11 PM IST
‘అమరావతి ఎక్కడికి పోదు. ఇది నా హామీ. వెళ్లినా మళ్లీ వస్తుంది. ఈ విషయంలో బిజెపిది..మాది ఒకటే మాట.’ ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పిన మాట....

కెసీఆర్ మాటలు డీకోడ్ చేస్తే నిజాలు తెలుస్తాయి

18 July 2020 6:44 PM IST
శాసనసభ సాక్షిగా చారిత్రక భవనాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిందేమిటి. చేసింది ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...

క్లైమాక్స్ కు ఏపీ ‘క్యాపిటల్ రాజకీయం’

18 July 2020 3:05 PM IST
ఏపీ రాజధాని రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. బంతి గవర్నర్ కోర్టులోకి వెళ్లింది. అందుకే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కొత్త మెలికలు పెట్టే ప్రయత్నం...

జగన్, నిమ్మగడ్డల భేటీ మతలబేంటి?!

18 July 2020 2:12 PM IST
సహజంగా అయితే ముఖ్యమంత్రిని ఓ పారిశ్రామికవేత్త కలిస్తే అది సాదా సీదా వార్తే. కానీ ఈ భేటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్...

భారతీయ రైల్వేలపై చైనా కంపెనీ కేసు

18 July 2020 12:51 PM IST
భారత్-చైనా సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల తరుణంలో అటు కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు చైనా కంపెనీలపై కొరడా ఝుళిపించాయి. కేంద్రం అయితే అత్యంత ప్రజాదరణ...
Share it