Telugu Gateway

Politics - Page 33

మూడు రాజధానులపై అప్పుడు చెప్పలేదే?

23 July 2020 6:06 PM IST
టీడీపీ సింగపూర్ మోడల్..వైసీపీ మూడు రాజధానులతో మేలు జరగదుదళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులపై వరస దాడులా?కరోనా టెస్ట్ లు ఓకే..మిగిలిన విషయాలపై...

నీరా కేఫ్ కు శంకుస్థాపన చేసిన కెటీఆర్

23 July 2020 4:26 PM IST
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ నీరా కేఫ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్,...

ధర్మానకు రెవెన్యూ, శంకరనారాయణకు ఆర్అండ్ బి

22 July 2020 9:06 PM IST
ఏపీ సర్కారు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించింది. అదే సమయంలో మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి అత్యంత కీలకమైన రెవెన్యూ,...

దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి

22 July 2020 8:45 PM IST
ఏపీలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని జనసేన విమర్శించింది. ఈ దాడులు జరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందన్నారు. సీతానగరం పోలీస్ స్టేషన్ లో దళిత...

నిమ్మగడ్డపై వైసీపీ ఎటాక్

22 July 2020 6:58 PM IST
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై అధికార వైసీపీ తన విమర్శల దూకుడు కొనసాగిస్తోంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు ఓ లేఖ...

జగన్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు

22 July 2020 1:59 PM IST
ఇద్దరు బయటకు. ఇద్దరు లోపలికి. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుచేసుకున్న తాజా మార్పులు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన...

అడ్డంకులు తొలగిపోతే ఆగస్టు 15న ఇళ్ళ స్థలాలు

22 July 2020 1:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన రాజకీయాలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే...

వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

22 July 2020 12:11 PM IST
కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి కొత్తగా నలుగురు రాజ్యసభకు ఎన్నికైన విషయం...

కరోనా తీవ్రతకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు లేవు

21 July 2020 7:28 PM IST
అమరావతి రైతులకు అండగా ఉంటాంజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో కరోనా పరిస్థితిపై ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా వ్యవహరించాలన్నారు. టెస్ట్ లు పెద్ద సంఖ్యలో...

సచిన్ పైలట్ గ్రూప్ కు ఊరట

21 July 2020 3:56 PM IST
రాజస్థాన్ లో రాజకీయ డ్రామా కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఈ కేసుపై తీర్పును జులై 24కి వాయిదా వేసింది. అదే సమయంలో సచిన్ పైలట్ తోపాటు ఆయన గ్రూప్...

మోడీ విజయాలు ఇవే

21 July 2020 3:40 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి వ్యంగాస్త్రాలు సంధించారు. గత కొంత కాలంగా చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదంపై తీవ్ర విమర్శలు...

వేలానికి భారత రైల్వే స్టేషన్లు

21 July 2020 1:56 PM IST
భారత్ లో రైల్వే రూపురేఖలు మారిపోబోతున్నాయి. ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతి పెద్ద నెట్ వర్క్ క్రమక్రమంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళనుంది....
Share it