Telugu Gateway

Politics - Page 3

ఆయన దగ్గుతున్నారు..జో బైడెన్ పై ట్రంప్ విమర్శలు

12 Oct 2020 9:31 AM IST
ఈ మాటలు అన్నది ఎవరో ఊహించటం పెద్ద కష్టం కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కూడా కొత్త అథమ స్థాయికి తీసుకెళ్లటానికి ట్రంప్ ఏ మాత్రం వెనకాడటం...

బిజెపిలోకి కుష్పూ సుందర్!

11 Oct 2020 10:06 PM IST
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకె అంతర్గత వివాదాలను...

ఎన్నికల ర్యాలీలు ప్రారంభించిన ట్రంప్

11 Oct 2020 4:15 PM IST
కరోనా నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా ఆయన సభల్లో పాల్గొంటున్నారు. ట్రంప్...

టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోయిస్టులు

11 Oct 2020 10:14 AM IST
తెలంగాణలో కలకలం. మావోయిస్టులు అధికార టీఆర్ఎస్ నేతను దారుణంగా హత్య చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుత ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం అలుబాక...

సంచలనం...సీజెఐకి సీఎం జగన్ లేఖ

10 Oct 2020 10:37 PM IST
మీడియాకు విడుదలసుప్రీం జడ్జీ రమణపై తీవ్ర ఆరోపణలుచంద్రబాబుతో కలసి కోర్టులను ప్రభావితం చేస్తున్నారుఏపీ హైకోర్టు సీజెని ప్రభావితం చేస్తున్నారుదేశ...

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

10 Oct 2020 9:14 PM IST
జె సీ ప్రభాకర్ రెడ్డి వంతు అయిపోయింది. ఇప్పుడు జె సీ దివాకర్ రెడ్డి వంతు. టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డిపై శనివారాం నాడు పోలీసులు కేసు...

టీఆర్ పీ స్కామ్..అన్నీ త్వరలోనే బయటికొస్తాయి

10 Oct 2020 8:14 PM IST
టీఆర్ పీ స్కామ్ పై శివసేన స్పందించింది. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆ పార్టీ కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ముంబయ్...

మోడీకి విలాస విమానం..జవాన్లకు డొక్కు ట్రక్కులా?

10 Oct 2020 8:01 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోడీతోపాటు వీవీఐపిల కోసం 8400 కోట్ల రూపాయల వ్యయంతో...

రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వోకు ముంబయ్ పోలీసుల నోటీసు

9 Oct 2020 8:47 PM IST
టీఆర్ పీ స్కామ్ కు సంబంధించి ముంబయ్ పోలీసులు శుక్రవారం నాడు రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వో శివ సుబ్రమణ్యం సుందరానికి నోటీసులు జారీ చేశారు. తమ వద్ద నమోదు అయిన...

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు 1100 మీటర్ల స్థలం

9 Oct 2020 8:14 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దేశ రాజధాని ఢిల్లీలో 1100 గజాల మీటర్ల స్థలం కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ,...

చంద్రబాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా

9 Oct 2020 7:48 PM IST
రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు...

ఆ రోజే సీఎం జగన్ ను ఆయనెందుకు కలిశారు?

9 Oct 2020 7:40 PM IST
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కంపెనీ, డైరక్టర్లపై నమోదు అయిన సీబీఐ కేసుపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆయన కంపెనీలు,...
Share it