Telugu Gateway

Politics - Page 3

రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వోకు ముంబయ్ పోలీసుల నోటీసు

9 Oct 2020 3:17 PM GMT
టీఆర్ పీ స్కామ్ కు సంబంధించి ముంబయ్ పోలీసులు శుక్రవారం నాడు రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వో శివ సుబ్రమణ్యం సుందరానికి నోటీసులు జారీ చేశారు. తమ వద్ద నమోదు అయిన...

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు 1100 మీటర్ల స్థలం

9 Oct 2020 2:44 PM GMT
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దేశ రాజధాని ఢిల్లీలో 1100 గజాల మీటర్ల స్థలం కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ,...

చంద్రబాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా

9 Oct 2020 2:18 PM GMT
రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు...

ఆ రోజే సీఎం జగన్ ను ఆయనెందుకు కలిశారు?

9 Oct 2020 2:10 PM GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కంపెనీ, డైరక్టర్లపై నమోదు అయిన సీబీఐ కేసుపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆయన కంపెనీలు,...

టీఆర్పీ మోసాలపై కార్తీ చిదంబరం లేఖ

9 Oct 2020 8:38 AM GMT
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్ పీ) కు సంబంధించి చోటుచేసుకున్న మోసాలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఈ అంశంపై ఆయన ఇన్ఫర్ మేషన్...

అలా అయితే నేను రాను...ట్రంప్

9 Oct 2020 6:07 AM GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అదే దూకుడు..అదే దురుసు ప్రవర్తన. ట్రంప్ కు ఇటీవల కరోనా సోకిన విషయం...

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

8 Oct 2020 4:26 PM GMT
బీహార్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో...

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

8 Oct 2020 2:30 PM GMT
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది....

జగనన్న విద్యాకానుకకు శ్రీకారం

8 Oct 2020 11:05 AM GMT
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులు అందరికీ స్టూడెంట్ కిట్స్ అందించే కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో...

హోదాపై ప్రకటన..ఆ తర్వాత ఎన్డీయేలోకి వైసీపీ?!

8 Oct 2020 6:20 AM GMT
రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు అంటున్న ఢిల్లీ వర్గాలుజరగబోయేది అదేనా?. ఎన్డీయేలో వైసీపీ చేరటం పక్కానా?. అంటే ఔననే చెబుతున్నాయి ఢిల్లీ వర్గాలు....

ట్రంప్ ఆమోదించిన ఆ వ్యాక్సిన్ తీసుకోను

8 Oct 2020 5:00 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం హోరాహోరీగా సాగుతోంది. ఓ వైపు అధ్యక్ష అభ్యర్ధుల డిబేట్..మరో వైపు ఉపాధ్య అభ్యర్ధుల డిబేట్. తాజాగా అమెరికా ఉపాధ్యక్ష...

నకిలీ సర్టిఫికెట్లపై దృష్టి పెట్టాలి

7 Oct 2020 3:44 PM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం నాడు శాంతి, భద్రతల అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కెసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు....
Share it