Telugu Gateway

Politics - Page 18

పబ్జీ తో సహా మరో 118 చైనా యాప్ లపై వేటు

2 Sept 2020 7:36 PM IST
భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల తరుణంలో భారత సర్కారు చైనా కంపెనీలపై వరస పెట్టి కొరడాలు ఝుళిపిస్తోంది. అత్యంత కీలకమైన కంపెనీలకు షాక్ ల...

విద్యుత్ సంస్కరణలకు కెసీఆర్ నో...జగన్ ఎస్

2 Sept 2020 6:58 PM IST
జీఎస్టీ పరిహారంపై ఏపీ సర్కారు మౌనవ్రతం ఎందుకో?తెలంగాణతోపాటు ఏపీలో ఉచిత విద్యుత్ అమలు అవుతుంది అంటే అది దివంగత రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయమే. ఏ...

గోవా సీఎంకు కరోనా పాజిటివ్

2 Sept 2020 11:36 AM IST
దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. బుధవారం నాడు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళారు....

ఆగస్టులో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

1 Sept 2020 9:38 PM IST
అన్ లాక్ ల దశలో ఆదాయం గాడిన పడుతుందని భావించిన సర్కారుకు షాక్. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు తగ్గటం ఆర్ధిక వ్యవస్థపై ఆందోళన రేపుతోంది. దేశంలో కరోనా కేసుల...

ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చారు

1 Sept 2020 8:59 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. అందులో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘గత ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి...

చంద్రబాబుకు ఏపీ పోలీసుల నోటీసులు

1 Sept 2020 7:49 PM IST
కీలక పరిణామం. ఏపీ పోలీసులు తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి చిత్తూరు జిల్లా మదనపల్లి డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. దళిత యువకుడు...

అప్పుల కోసం కేంద్రం షరతులకు ఏపీ సర్కారు పచ్చజెండా

1 Sept 2020 7:32 PM IST
ఉచిత విద్యుత్ అమలుకు నగదు బదిలీ పథకంరైతులు బిల్లులు చెల్లించాలి..ఆ డబ్బు రైతుల ఖాతాలకు జమకేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాల అప్పుల పరిమితిని పెంచేందుకు...

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు

31 Aug 2020 6:02 PM IST
మాజీ రాష్ట్రప్రతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస...

మళ్లీ వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

31 Aug 2020 5:17 PM IST
వైసీపీ నుంచి టీడీపీలోకి. ఇప్పుడు టీడీపీలో నుంచి వైసీపీలోకి. ఇది చలమలశెట్టి సునీల్ జంపింగ్ ల తీరు. గత ఎన్నికల్లో సునీల్ టీడీపీ తరపున కాకినాడ పార్లమెంట్...

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

31 Aug 2020 4:40 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నాడు ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాడు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో...

శ్రీశైలం ప్రమాదంపై మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

31 Aug 2020 2:29 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐతోపాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీ (సీఈఏ)తో శాఖపరమైన విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి...

అమిత్ షా డిశ్చార్జ్

31 Aug 2020 2:11 PM IST
కరోనా చికిత్స అనంతరం అత్యవసరంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచే విధులు...
Share it