Home > Latest News
Latest News - Page 888
అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం
23 Jan 2020 10:34 AM ISTశాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ...
మండలిలో వైసీపీ సర్కారుకు షాక్
22 Jan 2020 10:30 PM IST‘మూడు రాజధానుల’ పరిస్థితి ఏంటి?జాప్యం తప్ప మార్పేమీ ఉండదువైసీపీ సర్కారు దూకుడుకి బ్రేక్. ఎలాగైనా అమరావతి నుంచి విశాఖపట్నానికి అత్యంత వేగంగా రాజధానిని...
ఫిబ్రవరి 2న బిజెపి..జనసేన ‘లాంగ్ మార్చ్’
22 Jan 2020 10:14 PM ISTఏపీ రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి, జనసేనల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిజెపి...
రాజధాని కేసు వాదనకు మాజీ అటార్నీ జనరల్
22 Jan 2020 6:54 PM ISTఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో కేసు దాఖలు కావటంతో సర్కారు కూడా వేగంగా స్పందించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు విన్పించేందుకు మాజీ అటార్ని...
మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు
22 Jan 2020 6:49 PM ISTఅమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని..ఈ విషయంలో తాము బిజెపితో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు....
తెలంగాణలో పిరమల్ పెట్టుబడులు
22 Jan 2020 4:34 PM ISTతెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ దావోస్ పర్యటన రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురాబోతోంది. ఫార్మా రంగంలోని ప్రముఖ సంస్థ పిరమల్ గ్రూప్...
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు సర్కారు నిర్ణయం
22 Jan 2020 3:57 PM ISTఅమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి...
అల వైకుంఠపురములో..పది రోజుల్లో 220 కోట్ల గ్రాస్
22 Jan 2020 1:18 PM ISTఅల్లు అర్జున్ ఆల్ టై రికార్డు నమోదు చేశాడు. అల..వైకుంఠపురములో సినిమా పది రోజుల్లోనే 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించింది. ఇది నాన్ బాహుబలి 2...
చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం
22 Jan 2020 1:03 PM ISTఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు....
టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
22 Jan 2020 12:10 PM ISTతెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై...
పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు
22 Jan 2020 10:58 AM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం పక్కకు చేరి జై అమరావతి...జై అమరావతి...
టీడీపీ ఎమ్మెల్సీలు..పోలీసుల మధ్య వాగ్వాదం
22 Jan 2020 10:33 AM ISTస్టిక్కర్ లేని వాహనాల్లో వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్సీలను అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకోవటంపై ఎమ్మెల్సీలు...
విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరు?!
19 Aug 2026 3:00 PM ISTVijay Sai Reddy’s New Party: Who Will Gain, Who Will Lose in AP?
19 Aug 2026 2:57 PM ISTఇరుముడి మూవీ సెన్సార్ కంప్లీట్
18 Aug 2026 1:29 PM ISTRavi Teja’s Irumudi Clears Censor, Set for Telugu and Tamil Release
18 Aug 2026 1:26 PM ISTసిగ్మా కొత్త రిలీజ్ డేట్
18 Aug 2026 12:26 PM IST
Vijay Sai Reddy’s New Party: Who Will Gain, Who Will Lose in AP?
19 Aug 2026 2:57 PM ISTJagan’s Assembly Boycott Continues: YCP Leaders Fear Voters’ Backlash!
13 Aug 2026 12:52 PM IST‘Airport or Seaport?’ Noida Airport Waterlogging Sparks Political...
12 Aug 2026 12:16 PM ISTJagan’s Daughter Set for Political Debut From Kadapa in 2029?!
11 Aug 2026 10:20 AM ISTAP Politics: Retired CS and Kim Team Join Hands For Vizag Lands?!
10 Aug 2026 11:15 AM IST




















