Home > Latest News
Latest News - Page 889
హైకోర్టుకు చేరిన ‘రాజధాని పంచాయతీ’
22 Jan 2020 10:21 AM ISTగత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఏపీలో ఒకటే చర్చ. అదే రాజధాని తరలింపు...అమరావతి భవితవ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు రాజధానులను మూడు...
రాజధాని మార్పుపై జనసేన న్యాయపోరాటం
21 Jan 2020 9:41 PM ISTరాజధానిని అమరావతి నుంచి తరలించటానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై న్యాయపోరాటానికి జనసేన సిద్ధం అవుతోంది. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల...
టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఫైర్
21 Jan 2020 3:06 PM ISTఅసెంబ్లీ వేదికగా టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత హీన చరిత్ర ఉన్న పార్టీ మరొకటి ఉండదని...
వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నిద్రపోను
21 Jan 2020 3:04 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దాడిలో దెబ్బతిన్న అమరావతి రైతులను మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పరామర్శించిన అనంతరం పవన్...
అక్రమాలు జరిగాయంటారు..చర్యలెందుకు తీసుకోరు?
21 Jan 2020 2:08 PM ISTవైసీపీ సర్కారుపై బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడింది. అమరావతిలో అక్రమాలు జరిగాయంటారు..మరి చర్యలెందుకు తీసుకోరు అని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు...
స్పీకర్ తమ్మినేని అనూహ్య చర్య..అందరూ షాక్
21 Jan 2020 12:15 PM ISTఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనూహ్య చర్య అధికార, విపక్ష సభ్యులను షాక్ కు గురిచేసింది. తీవ్ర ఆగ్రహంతో స్పీకర్ తమ్మినేని తన టేబుల్ పై బలంగా...
టీడీపీకి షాక్...ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా
21 Jan 2020 12:02 PM ISTఅత్యంత కీలకమైన రాజధానుల వికేంద్రీకరణ బిల్లు మండలి ముందుకు వచ్చిన తరుణంలో ప్రతిపక్ష టీడీపీకి షాక్. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్...
మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఓకే
20 Jan 2020 11:01 PM ISTసోమవారం ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. తిరిగి అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది. పరిపాలనా వికేంద్రీకరణ,...
మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే
20 Jan 2020 10:38 PM ISTమూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే... ఇవి శాశ్వతం కాదనీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు...
జనసేన నేతలను అడ్డుకున్న పోలీసులు
20 Jan 2020 9:46 PM ISTరాజధాని ప్రాంతంలో పోలీసుల లాఠీచార్జిలో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పవన్ కళ్యాణ్,...
చంద్రబాబు తీరుపై జగన్ ఫైర్
20 Jan 2020 9:22 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళలో ఐదుగురు...
చేతులెత్తి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల వద్దు
20 Jan 2020 9:04 PM ISTతెలుగుదేశం అధినేత, ప్రతిఫక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు....
విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరు?!
19 Aug 2026 3:00 PM ISTVijay Sai Reddy’s New Party: Who Will Gain, Who Will Lose in AP?
19 Aug 2026 2:57 PM ISTఇరుముడి మూవీ సెన్సార్ కంప్లీట్
18 Aug 2026 1:29 PM ISTRavi Teja’s Irumudi Clears Censor, Set for Telugu and Tamil Release
18 Aug 2026 1:26 PM ISTసిగ్మా కొత్త రిలీజ్ డేట్
18 Aug 2026 12:26 PM IST
Vijay Sai Reddy’s New Party: Who Will Gain, Who Will Lose in AP?
19 Aug 2026 2:57 PM ISTJagan’s Assembly Boycott Continues: YCP Leaders Fear Voters’ Backlash!
13 Aug 2026 12:52 PM IST‘Airport or Seaport?’ Noida Airport Waterlogging Sparks Political...
12 Aug 2026 12:16 PM ISTJagan’s Daughter Set for Political Debut From Kadapa in 2029?!
11 Aug 2026 10:20 AM ISTAP Politics: Retired CS and Kim Team Join Hands For Vizag Lands?!
10 Aug 2026 11:15 AM IST





















