Telugu Gateway

Latest News - Page 798

రమణ దీక్షితులు జగన్ ను కాకుండా స్వామిని అడిగారేంటి?

26 May 2020 7:55 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆయన ప్రస్తుతం ఆగమ సలహాదారు. గతంలో ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం హయాంలో ఆయన్ను ప్రధాన అర్చకుడి...

కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు...నేతలకు నోటీసులు

26 May 2020 6:59 PM IST
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఏపీ హైకోర్టుతోపాటు కొంత మంది న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో...

తెలంగాణలో కరోనా టెస్ట్ లు ఇంత తక్కువా?

26 May 2020 6:27 PM IST
తెలంగాణలో కరోనా పరీక్షలు సాగుతున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు మంగళవారం...

కృష్ణాలో అలా నీళ్లు తీసుకోవటం ఎవరికీ నష్టం కాదు

26 May 2020 5:57 PM IST
పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల...

ఏపీలో స్ట్రీట్ ఫుడ్స్ కూ అనుమతి

26 May 2020 5:27 PM IST
ఏపీ సర్కారు లాక్ డౌన్ కు సంబంధించి మరిన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై ఆహార పదార్ధాలు అమ్మేవారితోపాటు...

బిల్డ్ ఏపీ భూముల వేలంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

26 May 2020 5:15 PM IST
‘చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు సంపన్నులు. ప్రభుత్వం పేదదిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఓ వైపు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తారు....

ప్రచారం పీక్ అనుకునే చంద్రబాబు కూడా ఇలా చేయలేదుగా!

26 May 2020 1:29 PM IST
ప్రభుత్వ యాడ్స్ లో ‘జగనన్న ప్రభుత్వం’ అంటూ కొత్త పోకడసర్కారు తీరుపై అవాక్కు అవుతున్న అధికారులుప్రభుత్వం శాశ్వతం. ప్రతి ఐదేళ్ళకు ఓ సారి పాలకులు...

చంద్రబాబు..గంటా రాజకీయ వ్యాపారులు

26 May 2020 1:03 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, గంటా శ్రీనివాస్...

‘లాక్ డౌన్’పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

26 May 2020 12:48 PM IST
దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ సడలింపులు ఇఛ్చిన తొలి దేశం మనదే అని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోలాక్ డౌన్...

ఉబెర్ ఇండియా..600 మంది ఉద్యోగుల తొలగింపు

26 May 2020 12:15 PM IST
ఉబెర్ ఇండియా భారత్ లో 600 మంది ఉద్యోగులను తొలగించింది. వీరందరూ పర్మినెంట్ ఉద్యోగులే. తొలగించిన ఉద్యోగులు దేశంలోని మొత్తం సిబ్బందిలో 25 శాతంతో సమానం....

టీటీడీ భూముల వేలం వద్దు..సర్కారు జీవో జారీ

25 May 2020 9:30 PM IST
ఏపీలో పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయిన టీటీడీ భూముల వేలం ప్రతిపాదనకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం నియమించిన బోర్డు తీసుకున్న నిర్ణయాల అమలును నిలుపుదల...

ఇద్దరు సీఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

25 May 2020 9:13 PM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్.. ఏపీని...
Share it