Telugu Gateway

Latest News - Page 799

బండి సంజయ్ దూకుడికి..పవన్ కు సెట్ అవుతుందా?!

25 May 2020 8:11 PM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ సోమవారం నాడు హైదరాబాద్ లో రెండు గంటల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. నగరంలోని పవన్ కళ్యాణ్...

బిజెపి తో కలసి జనసేన నిరసనలు

25 May 2020 7:25 PM IST
టీటీడీ ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా మంగళవారం నాడు బిజెపితో కలసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో జనసేన కూడా పాల్గొననుంది. ఈ విషయాన్ని ఆ...

బాబు నిర్ణయాలు ఎన్నో రివర్స్ చేసి...కోటిన్నర భూముల దగ్గర....!

25 May 2020 6:22 PM IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని ‘అమరావతి’నే వద్దన్నారు. చంద్రబాబు ఎంపిక చేసిన పోలవరం కాంట్రాక్టర్ పనికిరాడన్నారు....

మేం అమ్మదలచుకుంటే ఈ కోటిన్నర భూములే అమ్మాలా?

25 May 2020 6:16 PM IST
టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో టీటీడీకి చెందిన ఆస్తుల అమ్మకం విషయం విషయంలో తలెత్తిన వివాదంపై స్పందిస్తూ విచిత్ర...

గగనతలంలో విమానాలు ఇలా తిరిగాయి

25 May 2020 5:41 PM IST
భారతీయులు మళ్లీ గాలిలో ఎగరటం ప్రారంభించారు. తొలి రోజు విమానాలు ఇలా తిరిగాయి. అదిగో తొలి రోజు ఆకాశంలో విమానాలు ఎలా తిరుగుతున్నాయో చూడండి అంటూ కేంద్ర...

ఏపీకి చేరుకున్న చంద్రబాబు

25 May 2020 4:27 PM IST
సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అమరావతిలో నివాసం ఉంటున్నా వారం వారం హైదరాబాద్ వచ్చే చంద్రబాబు అలాగే...

టీటీడీ భూముల అమ్మకంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

25 May 2020 4:02 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకం ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. అసలు ఆ భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చిందని...

భారత్ లో గగనయానం షురూ

25 May 2020 1:06 PM IST
దేశీయ విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఇక మిగిలింది అంతర్జాతీయ విమాన సర్వీసులే. అవి కూడా జూన్ నెలాఖరులోనే...లేక జూలైలోనే ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే ఆయా...

పోలవరానికీ ‘కరోనా దెబ్బ’!

25 May 2020 11:46 AM IST
ఏడాది జాప్యం తప్పదంటున్న ఇంజనీర్లు!ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు కొత్త ఆటంకాలు వచ్చిపడుతూనే ఉన్నాయి....

వరంగల్ మరణాల మిస్టరీ వీడింది

24 May 2020 9:11 PM IST
కలకలం రేపిన వరంగల్ మరణాల మిస్టరీ వీడింది. ఇవి హత్యలే అని పోలీసులు తేల్చారు. తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. వరంగల్ జిల్లా...

‘ప్రత్యేక కేసు’గా చంద్రబాబు పర్యటనకు అనుమతి

24 May 2020 8:13 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి విశాఖ పర్యటనకు అనుమతి లభించింది. విశాఖపట్నంతోపాటు అక్కడ నుంచి అమరావతిలోని ఉండవల్లి నివాసానికి...

ఎల్ జీ పాలిమర్స్ సీజ్ కు హైకోర్టు ఆదేశం

24 May 2020 7:54 PM IST
ఎల్ జీ పాలిమర్స్ ప్రమాద ఘటనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ కమిటీలు తప్ప..ఎవరినీ కంపెనీలోపలికి అనుమతించవద్దని..ప్రమాదం జరిగిన...
Share it