Telugu Gateway

Latest News - Page 771

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్

2 July 2020 2:11 PM IST
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు ...

టిక్ టాక్ బ్యాన్..చైనా కంపెనీకి 45 వేల కోట్ల నష్టం!

2 July 2020 11:14 AM IST
బైట్ డ్యాన్స్. చైనాకు చెందిన దిగ్గజ ఇంటర్నెట్ కంపెనీ. దేశంలో ఎంతో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ ఈ కంపెనీదే. భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న...

జీవీకె గ్రూపు ఛైర్మన్ కృష్ణారెడ్డి, సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు

2 July 2020 9:51 AM IST
705 కోట్లు దారిమళ్లించిన జీవీకెముంబయ్ విమానాశ్రయం ప్రాజెక్టులో గోల్ మాల్దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులో...

విజయవాడ జైలుకు అచ్చెన్నాయుడు

1 July 2020 9:59 PM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని విజయవాడ జైలుకు తరలించారు. ఆయన్ను బుదవారం నాడు గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తనకు...

మోపిదేవి, పిల్లి రాజీనామాలు ఆమోదం

1 July 2020 9:19 PM IST
ఏపీ మంత్రులుగా ఉండి రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు....

హైదరాబాద్ పరిస్థితి దారుణం..జోక్యం చేసుకోండి

1 July 2020 8:44 PM IST
ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖతెలంగాణలో కరోనా కట్టడి విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ...

కొండపోచమ్మ ప్రాజెక్టుపై బురద చల్లొద్దు

1 July 2020 5:41 PM IST
కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువకు గండి పడిన వ్యవహారంపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. చిన్న గండిపై కాంగ్రెస్, బిజెపిలు రాద్దాంతం...

జగన్ కీలక నిర్ణయం

1 July 2020 5:24 PM IST
రాష్ట్రంలో ఒకేసారి వెయ్యికిపైగా 108, 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలందించే...

జీవించే హక్కును కాలరాస్తారా?

1 July 2020 5:13 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహంకరోనా టెస్ట్ ల విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చేయకుండా పౌరుల జీవించే...

ఏపీలో కొత్త కొత్తగా...108, 104 సేవలు

1 July 2020 11:11 AM IST
201 కోట్లతో 1088 వాహనాల కొనుగోలుకొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ఏపీ సర్కారు 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 108,104 వాహనాలు రోడ్డెక్కాయి....

చైనాపై కోపం పెరుగుతోంది

1 July 2020 10:57 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై మండిపడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా దారుణంగా విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే అమెరికాకు...

రోజుకు లక్ష కేసులు ..ఇలా అయితే

1 July 2020 10:08 AM IST
‘తక్షణమే మేల్కొవాలి. లేదంటే పరిస్థితి అదుపు తప్పటం ఖాయం. ఇలా అయితే రోజుకు లక్ష కేసులు నమోదు అవుతాయి. ఇప్పుడు రోజుకు నలభై వేల కేసులు వస్తున్నాయి. కరోనా...
Share it