Telugu Gateway

Latest News - Page 770

ఏపీ సీఎం జగన్ పై పవన్ పశ్రంసలు

3 July 2020 5:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో సాగుతున్న కరోనా టెస్ట్ లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 108...

రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి

3 July 2020 5:23 PM IST
అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక...

లద్దాఖ్ లో మోడీ పర్యటన

3 July 2020 11:30 AM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆకస్మికంగా లద్దాఖ్ పర్యటన తలపెట్టారు. ఆయన శుక్రవారం ఉదయమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో కలసి ఈ పర్యటనకు వెళ్ళారు....

జగన్ కు ముద్రగడ లేఖ

3 July 2020 10:38 AM IST
కాపు రిజర్వేషన్ల అంశంపై మరోసారి ముద్రగడ పద్మనాభం గళం విప్పారు. ఆయన శుక్రవారం ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దయచేసి మా జాతి...

జియోలో ఇంటెల్ క్యాపిటల్ 1894 కోట్ల పెట్టుబడులు

3 July 2020 10:08 AM IST
రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇంటెల్ క్యాపిటల్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో 1894.50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఈ మేరకు ఆ...

ప్రపంచమా మాస్క్ లు లేకుండా ఊపిరిపీల్చుకో!

3 July 2020 9:26 AM IST
గుడ్ న్యూస్ ..ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్భారత్ బయోటెక్ నుంచే..ఐసీఎంఆర్ ప్రకటనప్రపంచం ఇక మాస్క్ లు లేకుండా స్వేచ్చగా ఊపిరిపీల్చుకునే రోజులు...

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు

2 July 2020 10:12 PM IST
గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు...

పీవీ స్మారక స్టాంప్ విడుదలకు కేంద్రం నిర్ణయం

2 July 2020 8:55 PM IST
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పీ వీ నరసింహరావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్ధం ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు...

ఏపీ చీఫ్ ఆర్టీఐ కమిషనర్ గా రమేష్ కుమార్

2 July 2020 7:02 PM IST
ఏపీ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకంతో పాటు మరో...

కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

2 July 2020 6:04 PM IST
న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారా?ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను...

హెచ్ 1 బీ వీసాలపై జో బిడెన్ కీలక ప్రకటన

2 July 2020 5:05 PM IST
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్...

హైదరాబాద్ లో టెస్ట్ లు నిలిపివేసిన ప్రైవేట్ ల్యాబ్ లు

2 July 2020 2:13 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ల్యాబ్ లు టెస్ట్ లు నిలిపివేశాయి. ఈ నెల5 వరకూ...
Share it