Telugu Gateway

Latest News - Page 772

చైనా మూకలను ఎప్పుడు తరిమేస్తారు

30 Jun 2020 9:26 PM IST
చైనా గురించి మాట్లాడకుండా చనాపై మాట్లాడతారా?. అసదుద్దీన్కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు....

అమెజాన్ బోనస్ ప్రకటన

30 Jun 2020 9:04 PM IST
ఓ పక్క కరోనా దెబ్బకు ఉద్యోగాలు పోతున్నాయి. చాలా చోట్ల ఉన్న ఉద్యోగాల్లోనూ వేతనాల్లో కోత పడుతోంది. దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరి ఉద్యోగాలకు ఎసరు వస్తుందో...

అలా అయితే లోకేష్ అరెస్ట్ తప్పదు

30 Jun 2020 8:44 PM IST
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు తరహాలోనే తాను కూడా లేఖలు ఇచ్చానని నారా లోకేష్ చెబుతున్నారు. అలా అయితే...

అమరరాజా ఇన్ ఫ్రా టెక్ నుంచి 253 ఎకరాలు వెనక్కి

30 Jun 2020 6:14 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో అమరరాజా ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలు...

తెలంగాణ ఎంసెట్ వాయిదా

30 Jun 2020 5:09 PM IST
తెలంగాణ సర్కారు రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లను సర్కారు వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ...

నవంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్

30 Jun 2020 4:55 PM IST
ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం 90 వేల కోట్ల రూపాయలను...

అట్లుంది కెసీఆర్ ఎవ్వారం

30 Jun 2020 1:11 PM IST
కొండపోచమ్మసాగర్ కాలువకు గండపడిన వ్యవహారంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు....

కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి

30 Jun 2020 1:05 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువకు గండిపడింది. కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని...

అల్లరి నరేష్ సంచలనం

30 Jun 2020 11:39 AM IST
అవును. తొలిసారి ఆయన ‘నగ్నం’గా కన్పించబోతున్నారు. ‘నాంది’ సినిమాలో ఆయన ఈ సాహసం చేశారు. చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసిన టీజర్ లో ఈ విషయం...

విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన..ఇద్దరు మృతి

30 Jun 2020 11:15 AM IST
విశాఖ. కర్నూలు. మళ్ళీ విశాఖ. ఇవీ ఏపీలో వరుసగా జరుగుతున్న గ్యాస్ ప్రమాదాలు. తొలుత ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటన దేశాన్ని నిర్ఘాంతపర్చింది....

‘ఉత్తమ్ అవినీతి’కి కెసీఆర్ మినహాయింపు!

30 Jun 2020 9:58 AM IST
మళ్ళీ అధికారంలోకి వచ్చాక చర్యలు అంటూ కెసీఆర్ ప్రకటనఏడాదిన్నర దాటినా ఆ ఫైలు వైపు చూడని సర్కారు‘టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ చేసిన...

జులై 31 వరకూ మెట్రో, స్కూళ్ళు..కాలేజీలు బంద్

29 Jun 2020 10:12 PM IST
దేశంలోని కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను జులై 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో...
Share it