Telugu Gateway

Latest News - Page 728

దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి

27 Aug 2020 7:37 PM IST
దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

ఒక సలహాదారు వెళ్ళారు..మరో సలహాదారు వచ్చారు

27 Aug 2020 5:42 PM IST
ఏపీ సర్కారు ఏ మాత్రం రాజీపడటంలేదు. సలహాదారుల నియామకం..సంఖ్యపై విమర్శలు ఎన్ని వస్తున్నా తన పని తానుచేసుకుపోతోంది. తాజాగా ఏపీ పబ్లిక్ పాలసీ సలహాదారు...

విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు

27 Aug 2020 5:32 PM IST
ఏపీ సర్కారు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం నాడు...

తెలంగాణ కోసం పోరాడిన వారందరికీ ఇలా భూ కేటాయింపులు చేస్తారా?

27 Aug 2020 5:01 PM IST
తెలంగాణ హైకోర్టు గురువారం నాడు సర్కారు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు శంకర్ కు భూ కేటాయింపుల వ్యవహారంపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరు...

రాజధాని బిల్లులపై సెప్టెంబర్ 21 వరకూ స్టేటస్ కో

27 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారం మరింత జాప్యం జరగటం ఖాయంగా కన్పిస్తోంది. గురువారం నాడు ఈ అంశంపై ఏపీ హైకోర్టులో మరోసారి...

ప్రపంచంలోనే ఆ జాబితాలో చేరిన తొలి వ్యక్తి జెఫ్ బెజోస్

27 Aug 2020 12:01 PM IST
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 200 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. ఈ క్లబ్ లో చేరిన ప్రపంచంలోని తొలి వ్యక్తే ఆయనే కావటం విశేషం. ఈ 56 సంవత్సరాల...

రైతుల ఖాతాల్లో కౌలు డబ్బు

27 Aug 2020 11:22 AM IST
అమరావతి రైతులు గత రెండు రోజులుగా వార్షిక కౌలు కోసం చేస్తున్న ఆందోళనలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్ సత్యనారాయణ స్పందించారు. రైతుల ఖాతాల్లోో కౌలు...

బాలీవుడ్ లో ‘కొకైన్ పాపులర్ డ్రగ్’

26 Aug 2020 9:49 PM IST
ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొకైన్ చాలా పాపులర్ డ్రగ్ అని ట్వీట్ చేశారు. పరిశ్రమకు సంబంధించి ...

తక్షణమే యూనివర్శిటీ వీసీల నియామకం

26 Aug 2020 9:25 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం నాడు యూనివర్శిటీల్లో వీసీల నియామకంతోపాటు అసెంబ్లీ సమావేశాల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. తక్షణమే యూనివర్సిటీల...

అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు..హైకోర్టులో పిటీషన్

26 Aug 2020 8:36 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌...

ఉండవల్లికి కరోనా పాజిటివ్

26 Aug 2020 8:32 PM IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు చేయించుకోగా..కరోనా పాజిటివ్ అని...

రైతులతో చేసుకున్న ఒఫ్పందాన్ని గౌరవించాలి

26 Aug 2020 7:15 PM IST
అమరావతి రైతులకు ఏపీ సర్కారు కౌలు సకాలంలో చెల్లించకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన...
Share it