Telugu Gateway

Latest News - Page 727

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి

28 Aug 2020 10:09 PM IST
తమిళనాడుకు చెందిన కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంతకుమార్ తుది శ్వాస విడిచారు. కరోనా కారణంగానే ఆయన మృతి చెందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...

వర్మపై సినిమాలే సినిమాలు

28 Aug 2020 9:03 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ‘పవర్ స్టార్’ సినిమా ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఉంటూనే ఉన్నారు....

భక్తులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలు

28 Aug 2020 7:23 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశం శుక్రవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆదాయం పెంచుకోవటంతోపాటు పలు అంశాలపై బోర్డులో...

పీ వీకి భారత రత్న కోసం తీర్మానం..నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు

28 Aug 2020 7:11 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ శుక్రవారం నాడు దివంగత మాజీ ప్రధాని పీ వీ నరసింహరావుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ...

ఈ సారి మోడీ మొహం చూసి ఓట్లేయరు

28 Aug 2020 5:56 PM IST
ప్రస్తుతం బిజెపిలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు తిరుగులేని నేతలుగా ఉన్నారు. ఎంతగా అంటే పార్టీలో ఎవరూ వాళ్లను ధిక్కరించి మాట్లాడే పరిస్థితి లేదని...

వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతలకు జగన్ శంకుస్థాపన

28 Aug 2020 12:58 PM IST
కృష్ణా జిల్లాలోని ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శుక్రవారం నాడు శంఖుస్థాపన చేశారు. తాడేపల్లి నుంచే రిమోట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....

అచ్చెన్నాయుడికి బెయిల్

28 Aug 2020 12:39 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. టెండర్లు, బడ్జెట్ కేటాయింపులు...

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

28 Aug 2020 12:29 PM IST
ఈ ఏడాది మేలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో వైసీపీ అధినేత, సీఎం జగన్...

ఇలా అయితే మరో 50 ఏళ్ళ ప్రతిపక్షమే

28 Aug 2020 11:13 AM IST
కాంగ్రెస్ పార్టీలో కలకలం ఆగటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇలాగే ఉంటే మరో 50 ఏళ్ళు కాంగ్రెస్...

మూడు రాజధానుల చిక్కుముళ్లను జగన్ విప్పుతారా?

28 Aug 2020 10:23 AM IST
ఏపీ సీఎం జగన్ ఎంత దూకుడు చూపిస్తుంటే..అంతే స్పీడ్ గా బ్రేక్ లు పడుతున్నాయి. తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత...

ఉమ్మడి సెక్రటేరియటే 25 ఎకరాల్లో..గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలా?

28 Aug 2020 10:21 AM IST
ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన హైదరాబాద్ లోని పాత సచివాలయం విస్తీర్ణమే 25.5 ఎకరాలు. మరి అలాంటిది ఓ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు అవసరమా?. అక్కడ...

రాహుల్ కు అండగా శివసేన...కాంగ్రెస్ సీనియర్లపై ఫైర్

27 Aug 2020 9:10 PM IST
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంపై శివసేన స్పందన ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ఉమ్మడి సర్కారు...
Share it