Telugu Gateway

Latest News - Page 719

ఎక్కడైనా ప్రభుత్వాలను ప్రశ్నిస్తేనే ‘అక్రమాలు’ గుర్తొస్తాయి!

9 Sept 2020 5:39 PM IST
అది కేంద్ర ప్రభుత్వం కావొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తేనే అక్రమాలు..అక్రమ నిర్మాణాలు గుర్తొస్తాయి. ఎవరు ఎవరినీ...

రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సీఎం కెసీఆర్

9 Sept 2020 12:43 PM IST
శాసనసభలో ముఖ్యమంత్రి కెసీఆర్ రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను సభ్యులకు వివరించారు. కెసీఆర్ ప్రవేశపెట్టిన బిల్లుల్లో...

ఏసీబీకి చిక్కిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్

9 Sept 2020 11:32 AM IST
1.12 కోట్లకు డీల్...40 లక్షలు తీసుకుంటూ ఏసీబీకిఓ వైపు రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం సర్కారు భారీ ప్రక్షాళనకు నడుంకట్టినట్లు ప్రకటించింది. బుధవారం నాడు...

విషాదం.. టీవీ నటి శ్రావణి ఆత్మహత్య

9 Sept 2020 10:31 AM IST
ఓ యువకుడి వేధింపులకు పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న శ్రావణి ప్రాణాలు తీసుకుంది. శ్రావణి మౌనరాగం, మనసు మమత తదితర సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకాదారణ...

నా ప్రతిపాదనకు మంత్రులు..ఎమ్మెల్యేలు ఓకే చెప్పారు

8 Sept 2020 9:43 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని అమరావతిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన రాజధానిని కూడా అమరావతిలో ఉంచాల్సిన అవసరం లేదని తాను చేసిన సూచనకు తమ మంత్రులు,...

అంతర్వేది ఘటన..పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు

8 Sept 2020 8:01 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలుఅంతర్వేదిలో రథం దగ్దం అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో పోలీసుల విచారణపై తమకు...

తెలంగాణను దివాళా తీయించిన కెసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తారా?

8 Sept 2020 7:46 PM IST
అక్రమంగా సంపాదించుకున్న అక్రమాస్తులను క్రమబద్దీకరించుకునేందుకే తెలంగాణ సర్కారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్...

కాంగ్రెస్ కు స్పీకర్ ఎక్కువ సమయమే ఇచ్చారు

8 Sept 2020 6:40 PM IST
శాసనసభలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క చేసిన విమర్శలకు టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది....

గండికోట నిర్వాసితులపై లాఠీచార్జ్ దారుణం

8 Sept 2020 5:46 PM IST
గండికోట రిజర్వాయర్ రెండవ దశ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల విషయంలో ఏపీ సర్కారు జులుం పదర్శించటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం...

సభలో ప్రజా సమస్యలు రాకుండా కెసీఆర్ కుట్ర

8 Sept 2020 5:25 PM IST
శాసనసభలో ప్రజా సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి కెసీఆర్ కుట్ర పన్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. సంఖ్యాబలం ఆధారంగా సమయం...

అంతర్వేదిలో హిందూ సంస్థల ఆందోళన..ఉద్రిక్తత

8 Sept 2020 5:10 PM IST
అంతర్వేది ఆలయ రథం దగ్దం వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. ఈ అంశంపై హిందూ సంఘాలు మంగళవారం నాడు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం...

రియా చక్రవర్తి అరెస్ట్

8 Sept 2020 4:31 PM IST
కీలక మలుపు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ (ఎన్ సీబీ) అరెస్ట్ చేసింది. విచిత్రం ఏమిటంటే సీబీఐ,...
Share it