Home > Latest News
Latest News - Page 705
ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా
29 Sept 2020 7:58 PM ISTదేశంలో కరోనాకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) సంచలన విషయాలను బహిర్గతం చేసింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే...
జనవరికి కరోనా వ్యాక్సిన్..జగన్
29 Sept 2020 7:00 PM ISTఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం శుభపరిణామం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు....
నవంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు
29 Sept 2020 2:34 PM ISTతెలంగాణ సర్కారు కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ లో చాలా పెండింగ్ పనులు పూర్తి చేసింది. కొత్తగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది....
దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న
29 Sept 2020 2:10 PM IST తెలంగాణ లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. నవంబర్ 3న దుబ్బాక అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 10న వెల్లడికానున్నాయి. టీఆర్ఎస్ కు...
ఉత్కంఠ రేపుతున్న బాబ్రీ కేసు తీర్పు
29 Sept 2020 1:15 PM ISTఅయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 28 సంవత్సరాలు అయింది. 1992 డిసెంబర్ 6న ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ అంశానికి సంబంధించిన తీర్పు...
సాక్షికి ఫస్ట్ పేజీ యాడ్స్ కోసం జీవో 2430కి తూట్లా?
29 Sept 2020 12:27 PM ISTకొత్త సంప్రదాయానికి తెరతీసిన ఏపీ సర్కారుఏపీలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతామంటూ 2430 జీవో తీసుకొచ్చింది....
వైసీపీ సర్కారులో నారాయణకు ‘రక్షణ ఎవరు?’
29 Sept 2020 9:49 AM ISTఅతిపెద్ద కుంభకోణదారుడిపై అంత ఉదాసీనత ఎందుకోవైసీపీ పుస్తకంలో మొదటి ప్లేస్ నారాయణదేదూకుడు మాత్రం ఎంపిక చేసిన కేసులపైనేఏజెండా ప్రకారమే కేసులనే విమర్శలకు...
అక్టోబర్ 6న అపెక్స్ కమిటీ సమావేశం
28 Sept 2020 9:32 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై చర్చించేందుకు అపెక్స్ కమిటీ సమావేశం అక్టోబర్ 6 న జరగనుంది. ఇప్పటికే ఈ సమావేశం రకరకాల కారణాలతో...
‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ విడుదల
28 Sept 2020 7:32 PM ISTకరోనా టైమ్ అంతా ఓటీటీల సీజన్ గా మారింది. చిన్న, మధ్యతరహా సినిమాలు అన్నీ కూడా ఇదే బాట పడుతున్నాయి. ఇఫ్పుడు ఆ జాబితాలో ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడ చేరింది. ఈ...
బాలుకు భారతరత్న ఇవ్వండి
28 Sept 2020 5:33 PM ISTప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖభారతీయ చిత్ర పరిశ్రమకు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్...
ఏపీలో రైతులకు ఉచితంగా బోర్లు
28 Sept 2020 2:18 PM ISTఏపీ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయించనున్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు...
తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్
28 Sept 2020 2:02 PM ISTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం తలపెట్టింది. దేశ వ్యాప్తంగా...












