Telugu Gateway

Latest News - Page 705

ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా

29 Sept 2020 7:58 PM IST
దేశంలో కరోనాకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) సంచలన విషయాలను బహిర్గతం చేసింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే...

జనవరికి కరోనా వ్యాక్సిన్..జగన్

29 Sept 2020 7:00 PM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం శుభపరిణామం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు....

నవంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు

29 Sept 2020 2:34 PM IST
తెలంగాణ సర్కారు కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ లో చాలా పెండింగ్ పనులు పూర్తి చేసింది. కొత్తగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది....

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న

29 Sept 2020 2:10 PM IST
తెలంగాణ లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. నవంబర్ 3న దుబ్బాక అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 10న వెల్లడికానున్నాయి. టీఆర్ఎస్ కు...

ఉత్కంఠ రేపుతున్న బాబ్రీ కేసు తీర్పు

29 Sept 2020 1:15 PM IST
అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 28 సంవత్సరాలు అయింది. 1992 డిసెంబర్ 6న ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ అంశానికి సంబంధించిన తీర్పు...

సాక్షికి ఫస్ట్ పేజీ యాడ్స్ కోసం జీవో 2430కి తూట్లా?

29 Sept 2020 12:27 PM IST
కొత్త సంప్రదాయానికి తెరతీసిన ఏపీ సర్కారుఏపీలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతామంటూ 2430 జీవో తీసుకొచ్చింది....

వైసీపీ సర్కారులో నారాయణకు ‘రక్షణ ఎవరు?’

29 Sept 2020 9:49 AM IST
అతిపెద్ద కుంభకోణదారుడిపై అంత ఉదాసీనత ఎందుకోవైసీపీ పుస్తకంలో మొదటి ప్లేస్ నారాయణదేదూకుడు మాత్రం ఎంపిక చేసిన కేసులపైనేఏజెండా ప్రకారమే కేసులనే విమర్శలకు...

అక్టోబర్ 6న అపెక్స్ కమిటీ సమావేశం

28 Sept 2020 9:32 PM IST
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై చర్చించేందుకు అపెక్స్ కమిటీ సమావేశం అక్టోబర్ 6 న జరగనుంది. ఇప్పటికే ఈ సమావేశం రకరకాల కారణాలతో...

‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ విడుదల

28 Sept 2020 7:32 PM IST
కరోనా టైమ్ అంతా ఓటీటీల సీజన్ గా మారింది. చిన్న, మధ్యతరహా సినిమాలు అన్నీ కూడా ఇదే బాట పడుతున్నాయి. ఇఫ్పుడు ఆ జాబితాలో ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడ చేరింది. ఈ...

బాలుకు భారతరత్న ఇవ్వండి

28 Sept 2020 5:33 PM IST
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖభారతీయ చిత్ర పరిశ్రమకు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్...

ఏపీలో రైతులకు ఉచితంగా బోర్లు

28 Sept 2020 2:18 PM IST
ఏపీ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయించనున్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు...

తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్

28 Sept 2020 2:02 PM IST
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం తలపెట్టింది. దేశ వ్యాప్తంగా...
Share it