Telugu Gateway

Andhra Pradesh - Page 32

దీపం పథకానికి డుమ్మా కొట్టి మరి కాకినాడ లో ఏమి చేస్తున్నట్లో?!

3 Nov 2024 11:10 AM IST
మూడు రోజులు కాకినాడలో మకాం వెనక మతలబు ఏంటి? ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు దీపం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డీపావళి నుంచి రాష్ట్ర...

ఈ స్పెషల్ ట్రీట్ మెంట్ అందుకేనా!

2 Nov 2024 10:37 AM IST
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రభుత్వం తరపున ఇచ్చిన జాకెట్ యాడ్స్, ఫుల్ పేజీ ప్రకటనల్లో ఎక్కడా కనీసం మంత్రుల ఫోటో లు కూడా...

నారా లోకేష్...ఏపీ భవిష్యత్ ముఖ్యమంత్రి!

1 Nov 2024 3:35 PM IST
ఆంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గత కొన్ని రోజులుగా అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ...

పార్టీ లో దుమారం రేపుతున్న చంద్రబాబు కామెంట్స్!

1 Nov 2024 11:41 AM IST
తెలుగు దేశం పార్టీ గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూసి ఉండదు. అది ఎలా అంటే సొంత పార్టీ అభిమానులు.. సోషల్ మీడియా సైన్యం స్వయంగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగా...

సుబ్బారెడ్డి..విజయసాయిరెడ్డి చెప్పింది తప్పు

29 Oct 2024 7:41 PM IST
గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వై ఎస్ జగన్, షర్మిల ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వైసీపీ నేతలు అయితే ఈ విషయంలో...

కేంద్రంలో అధికార భాగస్వామ్య విషయం మర్చిపోయారా?

28 Oct 2024 1:32 PM IST
ఐటి..ఈడీ కేంద్ర అధీనంలో పని చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సంస్థలు ఇప్పుడు ప్రధాని మోడీ ఏమి చెపితే అదే చేస్తున్నాయని..ముఖ్యంగా...

వైఎస్ఆర్ చెప్పినట్లు అన్ని ఆస్తులు సమానంగా పంచాలి

23 Oct 2024 9:00 PM IST
వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు మరింత ముదిరాయి. గత కొంత కాలంగా సాగిన లేఖల యుద్ధం ఇప్పుడు బయట పడింది. తాజాగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ సిఎల్ టి లో వేసిన...

జగన్ మోడల్ ఇదే

23 Oct 2024 10:24 AM IST
ప్రజల సొమ్ము అయితే ఎంతైనా పంచిపెట్టొచ్చు. సొంత సొమ్ము అయితే తల్లి...చెల్లికి కూడా ఇవ్వకూడదు. ఇది వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్...

పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు

19 Oct 2024 9:46 PM IST
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి శనివారం నాడు జనసేన లో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....

వైజాగ్ భూకేటాయింపులు రద్దు !

19 Oct 2024 9:02 PM IST
వైజాగ్ కేంద్రంగా ఉండే స్వరూపనంద స్వామి ఎంత వివాదాస్పదుడో అందరికి తెలిసిందే. రాజకీయ నాయకులు పార్టీలు మారటం సహజం. కానీ స్వరూపానంద స్వామిగా...

ఈ సారి లెక్క తప్పదు

19 Oct 2024 3:46 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సెకండ్ ఇన్నింగ్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు శ్రీకారం చుట్టారు. మూడు రాజధానుల పేరుతో జగన్ మోహన్ రెడ్డి...

వేల కోట్ల ప్రభుత్వ ఆస్తి పార్టీల నేతల పాలు !

18 Oct 2024 12:14 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రికి దసపల్లా భూములు ఇప్పుడు రసగుల్లా లాగా దొరికాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎక్కడెక్కడ ఖరీదైన...
Share it