Telugu Gateway

Andhra Pradesh - Page 245

ఇది ప్రభుత్వ ఉగ్రవాదం..జగన్ సర్కారుపై పాయ్ ఫైర్

17 Aug 2019 9:31 AM IST
పీపీపీల సమీక్ష. కాంట్రాక్ట్ ఒప్పందాల రద్దు. ఇవన్నీ ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారును దేశ వ్యాప్తంగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఎల్ అండ్ టి వంటి ప్రముఖ...

అమరావతిలో ‘డ్రోన్ రగడ’

16 Aug 2019 2:14 PM IST
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య అమరావతిలో శుక్రవారం నాడు ‘డ్రోన్ రగడ’ నడిచింది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి నివాసం ఉన్న కరకట్ట ప్రాంతంలో...

చంద్రబాబు ఇంటిపై డ్రోన్ షూటింగ్..టీడీపీ అభ్యంతరం

16 Aug 2019 11:43 AM IST
కృష్ణా నదికి వరద ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఇంటికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. కరకట్టలో ఆయన ఉంటున్న నివాసంలో వరద వస్తోంది. ఇసుక బస్తాలతో...

నవయుగ ‘టార్గెట్’ వెనక అసలు కారణం అదేనా?

16 Aug 2019 10:55 AM IST
ఏపీలో వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్న ఏ కంపెనీపై లేనంత కోపం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక్క నవయుగాపై ఎందుకు ఉందో తెలుసా?. దీనికి...

అమెరికా టూర్ లో జగన్

16 Aug 2019 10:13 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్ళారు. జగన్ తన కుటుంబంతో కలసి శంషాబాద్‌ అంతర్జాతీయ...

మరో వివాదంలో జగన్ సర్కారు..రాష్ట్రపతి ఆదేశాలు బేఖాతర్!

14 Aug 2019 9:48 PM IST
ఏపీ సర్కారు చేస్తున్న రద్దుల పద్దులో ఇదో కొత్త వివాదం. ఈ ఏడాది జూలై 11న రాష్ట్రపతి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ)...

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్

14 Aug 2019 2:20 PM IST
ఏపీలో వైసీపీకే మూడు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. అన్నీ ఏకగ్రీవం కానున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా...

బిగ్ బ్రేకింగ్...నవయుగా బ్యాంకు గ్యారంటీల జప్తు!

14 Aug 2019 11:58 AM IST
వైఎస్ జగన్ సర్కారు దూకుడు చూసి కొంత మంది అధికారులు కూడా షాక్ కు గురవుతున్నారు. తాజాగా ఏపీ జెన్ కో పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నవయుగా...

ముంపు ముప్పులో చంద్రబాబు నివాసం

14 Aug 2019 11:33 AM IST
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న అక్రమ కట్టడం ఇప్పుడు ముంపు ముప్పులోకి వెళుతోంది. కృష్ణా బ్యారేజీకి పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో...

‘నవయుగా’ చేతిలోనే పోలవరం భవిష్యత్?!

14 Aug 2019 10:19 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెడుతున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ఈ...

ఛైర్మన్ అయితే వచ్చారు...టీటీడీ బోర్డు మాత్రం లేదు

14 Aug 2019 10:16 AM IST
అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ నియామకం జరిగి దాదాపు రెండు నెలలు కావస్తోంది. నూతన ఛైర్మన్ గా వై వీ...

విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు..జగన్ కు జపాన్ రాయభారి లేఖ

14 Aug 2019 10:14 AM IST
ఏపీ సర్కారు తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాల సమీక్ష ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఇఫ్పటికే ఈ అంశంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితోపాటు ఆ శాఖ...
Share it