Telugu Gateway

Andhra Pradesh - Page 245

‘నవయుగా’ చేతిలోనే పోలవరం భవిష్యత్?!

14 Aug 2019 10:19 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెడుతున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ఈ...

ఛైర్మన్ అయితే వచ్చారు...టీటీడీ బోర్డు మాత్రం లేదు

14 Aug 2019 10:16 AM IST
అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ నియామకం జరిగి దాదాపు రెండు నెలలు కావస్తోంది. నూతన ఛైర్మన్ గా వై వీ...

విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు..జగన్ కు జపాన్ రాయభారి లేఖ

14 Aug 2019 10:14 AM IST
ఏపీ సర్కారు తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాల సమీక్ష ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఇఫ్పటికే ఈ అంశంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితోపాటు ఆ శాఖ...

పట్టిసీమకు బ్రేక్

13 Aug 2019 1:52 PM IST
పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న లిఫ్ట్ స్కీమ్ లను ఆపేయాల్సిందిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పట్టిసీమతోపాటు చింతలపూడి...

ప్రకాశం బ్యారెజ్ గేట్లు ఎత్తేశారు

13 Aug 2019 1:49 PM IST
ఫస్ట్ శ్రీశైలం. తర్వాత నాగార్జున సాగర్. ఇప్పుడు కృష్ణా బ్యారెజ్. ప్రధాన రిజర్వాయర్లు అన్నంటిలోకి నీరు పుష్కలంగా చేరుతుండటంతో వరస పెట్టి గేట్లు...

టీడీపీలో ఇక ‘యూత్’కే పెద్ద పీట

13 Aug 2019 1:24 PM IST
రాబోయే రోజుల్లో ఇక యువతకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. యువతకు 40 నుంచి 50 శాతం వరకూ...

పార్టీ మార్పుపై బొండా ఉమా క్లారిటీ

13 Aug 2019 12:10 PM IST
తెలుగుదేశం పార్టీని వీడేదిలేదని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స్పష్టం చేశారు. ఆయన మంగళవారం నాడు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడితో సమావేశం...

జీఎంఆర్ ప్రాజెక్టులపై జగన్ సాఫ్ట్ కార్నర్ ఎందుకు?

12 Aug 2019 12:27 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని కొంత మందినే టార్గెట్ చేశారా?. కొన్ని కంపెనీల విషయంలో ఔదార్యంగా ఉంటున్నారా?. ఏపీలోని అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే...

అమెరికా పర్యటనకు జగన్

12 Aug 2019 10:41 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. అయితే ఇది కూడా పూర్తి వ్యక్తిగత పర్యటనే. ఈ నెలలోనే జగన్ వ్యక్తిగత పర్యటన కింద...

వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

10 Aug 2019 5:01 PM IST
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం రెడీ అయిపోయింది. శనివారం నాడు ఈ కార్యలయం ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత...

నోటీసు లేకుండానే మచిలీపట్నం పోర్టు ఒప్పందం రద్దా?

10 Aug 2019 11:44 AM IST
కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఏకంగా పోర్టు వంటి భారీ ప్రాజెక్టు వంటి ఒప్పందాలు రద్దు చేస్తారా?. ఇలా చేస్తే పారిశ్రామికవేత్తలకు భరోసా ఏమి ఉంటుంది?....

టీడీపీ పొలిట్ బ్యూరోలో అయ్యన్న కంటతడి

9 Aug 2019 8:17 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన అత్యున్నత నిర్ణాయక బాడీ అయిన పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాడు గుంటూరులో ...
Share it