Telugu Gateway

Andhra Pradesh - Page 240

ఏపీ దేశానికి ఆద‌ర్శం అవుతుంది

26 July 2019 6:43 PM IST
రాబోయే రోజుల్లో దేశం ఏపీని చూసి నేర్చుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత వ‌ర‌కూ అవినీతి నిరోధంపై అంద‌రూ మాట‌లే...

జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

25 July 2019 8:53 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు...

పీపీఏల సమీక్షపై జగన్ సర్కారు హైకోర్టు ఝలక్

25 July 2019 3:25 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్షకు బ్రేక్ పడింది. ఈ ఒప్పందాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి...

కెసీఆర్ చాలా మంచోడు

25 July 2019 3:08 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఇది. గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశంపై చర్చ సంరద్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు...

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

25 July 2019 2:48 PM IST
ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సెషన్ అంతటికి బహిష్కరణకు గురయ్యారు....

ఏపీ ఆస్తులేమీ తెలంగాణకు ఇవ్వలేదు

25 July 2019 2:40 PM IST
హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను ఉపయోగించటం లేదనే తెలంగాణ సర్కారుకు ఇచ్చేశామని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ ఆస్తులను...

ఏపీ అసెంబ్లీలోకి ఈటీవీ, ఏబీన్, టీవీ5కి నో ఎంట్రీ

25 July 2019 1:30 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నిండా రెండు నెలలు పూర్తి కాలేదు కానీ..రాజకీయం మాత్రం మళ్ళీ అప్పుడే ఎన్నికలు ఉన్నాయా అన్న చందంగా హాట్ హాట్...

అసెంబ్లీ సీట్ల పెంపులో కదలిక

24 July 2019 9:21 PM IST
ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు సంబంధించి సీట్ల పెంపులో కదలిక ఉందా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవలే ఎన్నికలు ముగిసినందున ఈ పెంపు...

జగన్ సర్కారుపై బిజెపి సంచలన వ్యాఖ్యలు

24 July 2019 8:53 PM IST
ఎవరూ ఊహించని రీతిలో బిజెపి అప్పుడే ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపై దాడి ప్రారంభించింది. స్థానిక నాయకులే కాకుండా..జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ...

చంద్రబాబు భద్రత విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

24 July 2019 8:23 PM IST
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా తన భద్రత అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని జగన్ సర్కారు...

పీఏసీ పదవి పయ్యావులదే

24 July 2019 8:06 PM IST
అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి పయ్యావుల కేశవ్ ను వరించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి...

ఈ ఏడాది నుంచే రైతులకు పెట్టుబడి సాయం

24 July 2019 1:28 PM IST
జగన్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు భరోసా ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నట్లు సర్కారు అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ...
Share it