Telugu Gateway

Andhra Pradesh - Page 240

జనసేన ‘ట్విట్టర్ ఖాతా’ల బ్లాక్ పై పవన్ ఫైర్

18 Sept 2019 4:28 PM IST
సోషల్ మీడియాలో జనసేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన 300 మంది కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. దీనిపై జనసేన...

టీటీడీ పాలక మండలి నియామకం

18 Sept 2019 2:07 PM IST
అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)బోర్డులో తొలిసారి తెలంగాణకు చెందిన ప్రముఖులకు పెద్ద పీట వేశారు. ఇందులో తెలంగాణ సీఎం కెసీఆర్...

అధికారిక అంత్యక్రియలకు కోడెల కుటుంబం నో

18 Sept 2019 9:14 AM IST
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి చుట్టూ రాజకీయమే నడుస్తోంది. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడెల అంత్యక్రియలు...

కోడెల పులి అయితే..చంద్రబాబు నక్క

17 Sept 2019 12:39 PM IST
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కోడెల నాని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోడెల పల్నాడు పులి...

కోడెల విషయంలో జగన్ కీలక నిర్ణయం

17 Sept 2019 12:12 PM IST
దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్...

జగన్ ది టెర్రరిస్టుల కంటే దారుణమైన సర్కారు

17 Sept 2019 10:09 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోడెల మరణానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్నది టెర్రరిస్టుల కంటే దారుణమైన...

సిగ్గులేని ప్రచారంతో రెచ్చిపోతారా?

16 Sept 2019 7:55 PM IST
వైసీపీ నేతలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. శవాల మీద రాజకీయ లబ్ది కాసులు...

కోడెల పోస్టుమార్టంలో తేలింది ఏంటి?

16 Sept 2019 7:14 PM IST
స్వతహాగా డాక్టర్ అయిన కోడెల శివప్రసాద్ రావు 72 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుంటారా?. గతంలో ఎన్నడూలేని రీతిలో కోడెల ఫ్యామిలీని వివాదాలు...

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కలకలం

16 Sept 2019 5:17 PM IST
కోడెల శివప్రసాద్ రావు. 2014 సంవత్సరం ముందు వరకూ ఓ లెజెండరీ క్యారెక్టర్. రాజకీయంగా ఆయనపై విమర్శలు ఎన్ని ఉన్నా కూడా కోడెల ఇమేజ్ రాజకీయంగా చాలా మందిలో ఓ...

జగన్ సర్కారుపై కన్నా ఫైర్

16 Sept 2019 9:44 AM IST
ప్రతిపక్ష టీడీపీ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినా బిజెపి మాత్రం పల్నాడు రాజకీయాన్నిముందుకు తీసుకెళుతోంది. సోమవారం నాడు గురజాలలో సభ పెట్టి తీరుతామని...

బోటు యాజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

16 Sept 2019 9:18 AM IST
నిపుణులైన డ్రైవర్లు లేకపోవటం వల్లే గోదావరిలో బోటు ప్రమాదం జరిగిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. దీనికి యాజమాన్య నిర్లక్ష్యమే...

జగన్ సీరియస్

16 Sept 2019 7:30 AM IST
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ బోటుకు అనుమతులు ఉన్నాయా?. వరద ఉధృతి ఉన్న...
Share it