Telugu Gateway

Andhra Pradesh - Page 234

అమరావతి..మళ్ళీ అదే సీన్

29 Aug 2019 9:14 PM IST
అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష తర్వాత మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో...

రాజధాని మారుస్తామని జగన్ చెప్పారా?

28 Aug 2019 9:54 PM IST
ఏపీ రాజధాని అమరావతిపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. కొంత మంది మంత్రులు రాజధాని మారదు అని చెబుతుంటే..మరికొంత మాత్రం అక్కడ ఉండటం అనుమానమే అన్న...

రాజధానిపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

28 Aug 2019 3:42 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతిపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వైసీపీ వైఖరి చూస్తుంటే అమరావతి నుంచి రాజధానిని మార్చేలా...

రాజకీయ నేతల ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’పై చర్యలు సాధ్యమా?

28 Aug 2019 10:19 AM IST
ఏపీలో ఇప్పుడు ఒకే మాట పదే పదే విన్పిస్తుంది. అదే ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఓ రాజకీయ పార్టీపై ఇంతగా ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’...

సుజనా భూముల జాబితా బయటపెట్టిన బొత్స

27 Aug 2019 7:31 PM IST
‘అమరావతి’ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సవాళ్ళు..ప్రతి సవాళ్ళ మధ్య అమరావతి రాజకీయం మరింత వేడెక్కుతోంది. కేంద్ర మాజీ మంత్రి సుజనా...

అమరావతి రైతులకు 187 కోట్లు

27 Aug 2019 6:51 PM IST
అసలు అమరావతిలో రాజధాని ఉంటుందా..ఉండదా?.శాశ్వత భవనాలు అక్కడ కడతారా..కట్టరా?. రాజధానికి భూములు ఇఛ్చిన రైతుల్లో నెలకొన్న అనుమానాలు ఇవి. అమరావతిలో ఇతర...

జగన్ కొత్త కాన్సెప్ట్ ‘కాఫీ టుగెదర్’

27 Aug 2019 3:33 PM IST
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమానికి సీఎం జగన్ ‘స్పందన’ అని పేరు పెట్టారు. వినతి తీసుకోవటంతోపాటు..ఎన్ని...

సింధు దేశం గర్వించేలా చేసింది

27 Aug 2019 2:14 PM IST
పీ వీ సింధు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన ఈ తెలుగు తేజాన్ని మోడీ...

ఏపీ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్న జగన్

27 Aug 2019 1:48 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఆర్ధిక మంత్రి, శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థను దారుణంగా...

అమరావతిని మారిస్తే అంగీకరించం

27 Aug 2019 1:39 PM IST
ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని యోచిస్తే అందుకు తాము అంగీకరించమని ఏపీ బిజెపి ప్రకటించింది. రైతులపక్షాన పోరాడతామని ఆ పార్టీ నేతలు తెలిపారు. మంగళవారం...

టీటీడీలో నగలు గల్లంతు..కలకలం

27 Aug 2019 11:36 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భద్రతా డొల్లతనం ప్రతి సందర్భంలోనూ బట్టబయలు అవుతోంది. ఏకంగా స్వామివారికి వచ్చిన నగలు గల్లంతు అయిన వ్యవహారం కలకలం...

చిక్కుల్లో టీడీపీ సీనియర్ నేత

26 Aug 2019 1:31 PM IST
ఏపీలో అక్రమ మైనింగ్ కు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వమే తుది...
Share it