Telugu Gateway

Andhra Pradesh - Page 235

ఎన్టీఆర్ పై బాలయ్య అల్లుడి సంచలన వ్యాఖ్యలు

26 Aug 2019 12:38 PM IST
‘నా వరకూ అయితే ఆయన పార్టీకి అవసరం. ఆయన ఉంటేనే పార్టీ బాగుంటుంది అని నేను అనుకోను. నేను కాన్ఫిడెంట్ ఏంటి అంటే మాకున్న టాలెంట్..ఇప్పుడున్న యువ నాయకులతో...

ఏపీలో ఇక నాలుగు రాజధానులు!

26 Aug 2019 9:45 AM IST
ఏపీ నూతన రాజధాని వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రులు అమరావతికి సంబంధించి తమ ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స...

చిదంబరం అరెస్ట్ పై చంద్రబాబు మౌనం ఎందుకు?

23 Aug 2019 11:08 AM IST
‘ప్రజాస్వామ్య అనివార్యత. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నచ్చని పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటి వంటి సంస్థల ఉపయోగించి దాడులు చేస్తున్నారు. ...

జగన్ మూర్ఖంగా వెళ్లారు

22 Aug 2019 1:52 PM IST
పోలవరం ప్రాజెక్టు అంశంపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. రివర్స్ టెండరింగ్ వద్దని ఎవరు చెప్పినా వినకుండా సీఎం జగన్...

జగన్ సర్కారు కు హైకోర్టు ఝలక్..పోలవరం భవిష్యత్ ఏంటి?

22 Aug 2019 11:54 AM IST
కొంత మంది అధికారులు భయపడినట్లే జరిగింది. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అనుమానంలో పడింది. విద్యుత్ ప్రాజెక్టుకు..పోలవరం సివిల్ వర్క్స్ కు కలిపి జగన్...

కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

22 Aug 2019 11:34 AM IST
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నుంచి తరలిపోనుందనే...

మోడీ అనుమతితో జగన్ పాలన చేస్తున్నారా?.

22 Aug 2019 9:53 AM IST
ఎవరూ ఊహించని మెజారిటీ. ఏకంగా 151 సీట్లు. సొంత పార్టీలోనూ ఎవరూ నోరు తెరిచి ప్రశ్నించే సాహసం చేయలేనంత సంఖ్య. అటు ఎంపీల విషయంలోనూ అంతే..ఎమ్మెల్యేల...

చంద్రబాబు పాపమే..అమరావతికి శాపం!

22 Aug 2019 9:51 AM IST
ఏపీ రాజధాని అమరావతి మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో ఉంటుందా? లేక వేరే ప్రాంతానికి మారుతుందా? అన్న అంశంపై ఏపీలో...

రాజధానిపై ఏదో ఒకటి తేల్చండి

21 Aug 2019 9:19 PM IST
రాజధాని అమరావతిలో ఉంచుతారా...లేదా?. ఏదో ఒకటి తేల్చండి. నాన్చకండి. ఇప్పటికే అమరావతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వచ్చాయని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ...

‘అమరావతి’లో కేంద్రం జోక్యం ఉండదు

21 Aug 2019 9:07 PM IST
అమరావతి అంశం అసలు కేంద్రం పరిధిలోకి రాదని..ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు....

అమరావతిపై కుట్రలు

20 Aug 2019 9:14 PM IST
రాజధాని వ్యవహారంపై సాగుతున్న రగడపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించారు. అమరావతిపై కుట్రలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు....

నవయుగా కేసు..తీర్పు రిజర్వు

20 Aug 2019 9:00 PM IST
పోలవరం ప్రాజెక్టు భవితవ్యం తేల్చే అంశానికి సంబంధించి నవయుగా దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం నాడు ఏపీ హైకోర్టు...
Share it