Telugu Gateway

Andhra Pradesh - Page 217

నిపుణుల కమిటీ రైతుల అభిప్రాయాలు అడగలేదే?

20 Dec 2019 2:22 PM IST
అమరావతిలో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాజకీయ...

రాజధానిపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 Dec 2019 12:42 PM IST
అమరావతిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేయనున్నట్లు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు అయినా తమ...

మీడియా మళ్ళీ ‘చలో వైజాగ్’ అనాల్సిందేనా?!

19 Dec 2019 5:14 PM IST
సరిగ్గా ఐదున్నర సంవత్సరాల క్రితం వరకూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసిన మీడియా సంస్థలు రాష్ట్ర విభజనతో చలో అమరావతి అనాల్సి వచ్చింది. నాలుగున్నర...

అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?!

19 Dec 2019 5:13 PM IST
ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే మంచిదే.ఇందులో ఆక్షేపించాల్సిన అవసరం ఏమీ లేదు. వైసీపీ నేతలకు ఇప్పుడే శివరామకృష్ణ కమిటీ నివేదిక...

ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న జగన్

19 Dec 2019 3:13 PM IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చిన...

సీఎం తన ఆలోచన బయటపెట్టారు

19 Dec 2019 2:43 PM IST
ఏపీకిమూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. గురువారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన...

అమరావతికి జనసేన కమిటీ

18 Dec 2019 7:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి అంశంలో నెలకొన్న వివాదంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సారధ్యంలో ఈ...

అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్ వీడియోలు

18 Dec 2019 7:22 PM IST
ఏపీకి ముఖ్యమంత్రులు మారారు. అంతా సేమ్ టూ సేమ్. అప్పుడు అందరూ చంద్రబాబు వీడియోలు చూసేవారు. ఇప్పుడు సీఎం జగన్ వీడియోలు చూస్తున్నారు. అంతే తేడా. ప్రత్యేక...

రాజధాని రైతుల ‘బంద్’ పిలుపు

18 Dec 2019 6:49 PM IST
ఏపీలో ప్రస్తుతం రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అయితే రాజధాని కోసం...

జగన్ గురించి ముందే చెప్పా...జెసీ

18 Dec 2019 6:13 PM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ మాటలు అన్నారు....

రాజధానిపై ‘పేర్నినాని’ కొత్త ట్విస్ట్

18 Dec 2019 4:25 PM IST
ఓ వైపు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గురించి ప్రకటన చేస్తే మంత్రి పేర్ని నాని మాత్రం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సీఎం సభలో...

జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది

18 Dec 2019 2:35 PM IST
మూడు రాజధానులకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై బిజెపి ఆచితూచి స్పందించింది. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు బుధవారం నాడు...
Share it