Telugu Gateway

Andhra Pradesh - Page 216

పాలన అంతా ఒక్క చోటే ఉండాలి

25 Dec 2019 2:04 PM IST
ఏపీలో ఇప్పుడు చర్చ అంతా ఒకటే. అమరావతి. తరలింపు. విశాఖపట్నం. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. అమరావతి రైతులు మాత్రం ఆందోళన బాట కొనసాగిస్తూనే...

వైజాగ్ పై టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

24 Dec 2019 6:52 PM IST
విశాఖపట్నంలో సచివాలయం పెడితే రాయలసీమ వాళ్లు ఎలా వెళతారని రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖలు చేశారు. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ లు...

రాజధాని రైతులకు బిజెపి మద్దతు

24 Dec 2019 11:55 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ప్రభుత్వాలు...

చంద్రబాబు బాటలోనే జగన్

24 Dec 2019 10:23 AM IST
కడప స్టీల్ కల నెరవేరుతుందా?కష్టమే అంటున్న పరిశ్రమల శాఖ అధికారులుమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు..వైఎస్ జగన్మోహన్...

మూడేళ్ళలో కడప ఉక్కు ఫ్యాక్టరీ

24 Dec 2019 9:41 AM IST
ఇది మూడో శంకుస్థాపన. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ సారి ప్రైవేట్ రంగంలో ‘బ్రాహ్మణీ స్టీల్ ’కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...

వైసీపీవి చేతకాని మాటలు

21 Dec 2019 6:21 PM IST
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. చేతకాని మాటలు మాట్లాడుతున్నారని..అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్...

చేనేత కుటుంబానికి ఏటా 24 వేలు

21 Dec 2019 5:19 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో హామీ అమలు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జగన్ శనివారం నాడు ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకాన్ని...

జీవన ప్రమాణాల పెంచే అభివృద్ధి జరగాలి

21 Dec 2019 5:00 PM IST
ఓ నాలుగు ప్రభుత్వ భవనాల నిర్మాణం, కార్యాలయాల ఏర్పాటు అభివృద్ధి కాదని..ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

జగన్ నిర్ణయానికి చిరంజీవి మద్దతు

21 Dec 2019 4:37 PM IST
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ..రాజధానుల మార్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు లభించింది. ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ...

సచివాలయం వైజాగ్ లో..మంత్రుల క్వార్టర్లు అమరావతిలోనా?

21 Dec 2019 10:10 AM IST
జీఎఎన్ రావు కమిటీ కామెడీప్రాంతమే కాకుండా స్థలాల ఎంపిక కూడా కమిటీయే చేసిందా?మరి సచివాలయం ఎక్కడ కట్టాలో ఎందుకు చెప్పలేదు?33 వేల ఎకరాల్లో అసలు ఏదీ...

జగన్ చెప్పిందే జీఎన్ రావు కమిటీ కూడా చెప్పింది

20 Dec 2019 6:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు ఖరారు అయిపోయింది. ఇది అధికారికం కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే చెప్పారో..జీఎన్ రావు కమిటీ కూడా అదే...

జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక

20 Dec 2019 5:07 PM IST
ఏపీలో ప్రస్తుతం ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది రాజధాని అంశమే. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపుతోంది....
Share it