Telugu Gateway

Andhra Pradesh - Page 216

అమరావతిలో కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

27 Dec 2019 9:44 AM IST
ఏపీ బిజెపి అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంచాలని కోరుతూ శుక్రవారం నాడు మౌనదీక్షకు కూర్చున్నారు. ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన...

అమరావతిలో యుద్ధ వాతావరణం

26 Dec 2019 10:18 PM IST
రాజధాని మార్పు నిర్ణయం అమరావతిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇది రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో...

ఆ భూమి ఏమి చేస్తామో త్వరలో చెబుతాం

26 Dec 2019 10:07 PM IST
అమరావతిలో రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల భూమిని ఏమి చేసేది త్వరలోనే చెబుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమకు...

లక్ష కోట్లతో రాజధాని సాధ్యం కాదు

26 Dec 2019 9:52 PM IST
మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, జీఎన్ రావు కమిటీ సిఫారసులకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు....

ఏపీ సీఎంవోలో పెండింగ్ ఫైళ్ళు వేలల్లో!

26 Dec 2019 2:29 PM IST
ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో). పరిపాలనకు అత్యంత కీలకం. పలు శాఖల నుంచి వచ్చే ఫైళ్లను సీఎంవోలోని అధికారులే పరిశీలించి ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేసి ఆయా...

జగన్ అసలు ప్లాన్ అదేనా?

26 Dec 2019 12:43 PM IST
అమరావతి విషయంలో జగన్ సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు?. హేతుబద్దమైన కారణాలు లేకుండా..అసలు ఏ మాత్రం ఆ ప్రాంతం నుంచి డిమాండ్ లేకపోయినా కూడా...

విశాఖ ‘టీడీపీ’లో కలకలం..అర్భన్ అధ్యక్షుడు రెహ్మన్ రాజీనామా

26 Dec 2019 12:05 PM IST
మూడు రాజధానుల అంశం ఏపీ టీడీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఇఫ్పటికే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా..సమావేశం...

జగన్ ముందు రాయలసీమ నేతల కొత్త డిమాండ్

25 Dec 2019 10:17 PM IST
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొత్త చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ వైపు అమరావతి రైతులు రాజధాని మార్చొద్దు...

శాశ్వత భవనాలు కట్టాలని చంద్రబాబునూ కోరాం

25 Dec 2019 6:08 PM IST
ఏపీ బిజెపి అమరావతికే మద్దతుగా నిలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు అమరావతి రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ...

పాలన అంతా ఒక్క చోటే ఉండాలి

25 Dec 2019 2:04 PM IST
ఏపీలో ఇప్పుడు చర్చ అంతా ఒకటే. అమరావతి. తరలింపు. విశాఖపట్నం. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. అమరావతి రైతులు మాత్రం ఆందోళన బాట కొనసాగిస్తూనే...

వైజాగ్ పై టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

24 Dec 2019 6:52 PM IST
విశాఖపట్నంలో సచివాలయం పెడితే రాయలసీమ వాళ్లు ఎలా వెళతారని రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖలు చేశారు. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ లు...

రాజధాని రైతులకు బిజెపి మద్దతు

24 Dec 2019 11:55 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ప్రభుత్వాలు...
Share it