Telugu Gateway

Andhra Pradesh - Page 188

కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

20 Feb 2020 1:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత ప్రకటించినట్లుగా కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళంగా అందజేశారు. గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన ఈ మేరకు...

రోజా వాహనాన్ని అడ్డుకున్నఅమరావతి రైతులు

20 Feb 2020 12:42 PM IST
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు అమరావతి సెగ తగిలింది. ఆమె వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొని...

ఏపీలో మద్యం ‘బ్రాండ్ల’ నియంత్రణ వెనక మతలబు ఏమిటి?.

20 Feb 2020 12:03 PM IST
ఏపీ ప్రభుత్వం నిజంగా మద్యం బ్రాండ్లను పరిమితం చేయటం వెనక మద్య నియంత్రణ కోణం ఉందా?. ఆర్ధిక ప్రయోజనాల కోణం ఉందా? అంటే ఆర్ధిక ప్రయోజనాల కోణమే ఎక్కువ అని...

మందుబాబుల కోసం ‘చంద్రబాబు పోరాటం’

20 Feb 2020 11:56 AM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ‘మందు బాబుల’ కోసం పోరాటం చేస్తున్నారా?. రాష్ట్రంలో సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్...

చంద్రబాబుది రోజుకో డ్రామా

19 Feb 2020 9:27 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ప్రజా చైతన్య యాత్రపై అధికార వైసీపీ మండిపడింది. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి,...

నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు

19 Feb 2020 7:04 PM IST
‘ నా జీవితం తెరిచిన పుస్తకం. నీతి, నిజాయతీతో ఉన్నా. ఒక పద్దతి ప్రకారం రాజకీయం చేశా. నా కుటుంబం కోసం, నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు. డబ్బుకు...

ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్

19 Feb 2020 6:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు . ఆయన గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమరులైన సైనిక...

జగన్ సర్కారుపై పవన్ ఫైర్

19 Feb 2020 5:34 AM IST
రైతుల విషయంలో జగన్ సర్కారు తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. మీరు చెప్పింది ఏమిటి..చేస్తుంది ఏమిటి అంటూ ప్రశ్నించారు. దాన్యం విక్రయించిన...

విజయవాడలో జనసేన కార్యకర్తల ధర్నా..ఉద్రిక్తత

19 Feb 2020 5:07 AM IST
ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు మంగళవారం నాడు...

చరిత్రలో తొలిసారి..మండలి కార్యదర్శిపై ఛైర్మన్ ఫిర్యాదు

19 Feb 2020 5:01 AM IST
కొత్త మలుపు తిరిగిన ‘మండలి వ్యవహారం’బహుశా ఇది చరిత్రలో మొదటి సారి అయి ఉండొచ్చు. ఓ శాసనమండలి ఛైర్మన్ మండలిలో పనిచేసే కార్యదర్శిని సస్పెండ్ చేయమని...

చెడు చూపుకు మందు లేదు..జగన్ వ్యంగాస్త్రాలు

18 Feb 2020 2:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కర్నూలులో ‘కంటి వెలుగు’ మూడవ విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు...

సాక్షిలో కీలక పరిణామం..ఏపీ రెసిడెంట్ ఎడిటర్ ఔట్!

18 Feb 2020 10:07 AM IST
సాక్షి పత్రికలో కీలక పరిణామం. ఆంధ్రప్రదేశ్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న ధనుంజయ్ రెడ్డిని ఆ స్థానం తొలగించారు. అధికారికంగా ఉత్తర్వులు ఇంకా...
Share it