Telugu Gateway

Andhra Pradesh - Page 187

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

25 Feb 2020 9:54 AM IST
ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు సీట్లకు ఎన్నికలుతెలంగాణ, ఏపీలో ఇక రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు రాజ్యసభ...

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం

24 Feb 2020 9:30 PM IST
మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు మంచి పనులు చేస్తుంటే కూడా కొన్ని మీడియా సంస్థలు దుర్మార్గంగా...

అచ్చెన్నాయుడి ఛాలెంజ్

24 Feb 2020 9:56 AM IST
‘ఫైళ్ళు మీ దగ్గరే ఉన్నాయి. అధికారంలో ఉంది మీరే. తప్పు చేశానంటే చర్యలు తీసుకోండి. అంతే కానీ దుష్ప్రచారం చేస్తే మాత్రం మంచిది కాదు.’ అంటూ సర్కారును మాజీ...

విచారణ కక్ష సాధింపు ఎలా అవుతుంది?

22 Feb 2020 6:25 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన మాజీ పీఎస్ పై జరిగిన ఐటి దాడులకు సమాధానం చెప్పిన తర్వాతే ‘ప్రజా చైతన్యయాత్ర’ చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ...

జగన్ వల్ల ఏమీ కాదు

22 Feb 2020 5:26 PM IST
గత ప్రభుత్వ అక్రమాలపై జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన ‘సిట్’ఫై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించారు. సీఎం జగన్మోహన్...

సిట్ ఓకే...కానీ జగన్ కు ‘కేబినెట్ చిక్కులు’!?

22 Feb 2020 10:42 AM IST
కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నిస్తే జగన్ కు సమస్యలే!ఆయన కేసులపైనే ప్రభావం చూపిస్తుంది అంటున్న ఐఏఎస్ లుగత ప్రభుత్వ హయాంలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు...

టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై ‘సిట్’

22 Feb 2020 10:04 AM IST
తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సాగిన అక్రమాలు..కుంభకోణాలపై విచారణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది....

అచ్చెన్నాయుడు బుక్ అయినట్లేనా?!

21 Feb 2020 6:44 PM IST
టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుక్ అయినట్లేనా?. అంటే ఔననే చెబుతోంది వైసీపీ సర్కారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో...

చంద్రబాబు, లోకేష్ లే అత్యంత అవినీతిపరులు

20 Feb 2020 6:21 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు హవాలా లావాదేవీల...

జగన్ ఆస్తులు సీబీఐ..ఈడీలు ప్రకటిస్తాయి

20 Feb 2020 5:35 PM IST
దేవాన్ష్ ఆస్తి 19.42 కోట్లు..లోకేష్ ఆస్తి 24 కోట్లుముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు...

నాపై దాడి టీడీపీ గుండాల పనే

20 Feb 2020 5:06 PM IST
ప్రతిపక్ష టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. తొలుత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారు. తర్వాత ఎంపీ నందిగం సురేష్...

వెలిగొండ పనులను పరిశీలించిన జగన్

20 Feb 2020 4:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి...
Share it