Telugu Gateway

Andhra Pradesh - Page 162

సరస్వతి పవర్ కు ‘సర్కారు రక్షణ గోడలు’

9 Jun 2020 11:36 AM IST
మొన్న శాశ్వత నీళ్ళ కేటాయింపు జీవోతాజాగా మైనింగ్ లీజు 50 ఏళ్ళకు పెంచుతూ ఆదేశాలుఓ కంపెనీకి సర్కారు ఇంతగా ‘రక్షణ గోడలు’ కల్పించటం ఉంటుందా?. సహజంగా అయితే...

చంద్రబాబు కారణంగా ఏపీ చాలా నష్టపోయింది

8 Jun 2020 12:10 PM IST
తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. బాబు వల్లే ఏపీ చాలా నష్టపోయిందని వ్యాఖ్యానించారు....

వైసీపీ ఎమ్మెల్యేల ‘వివరణ’లతో కొత్త చిక్కు!

8 Jun 2020 10:16 AM IST
‘మేం అధికారుల తీరునే తప్పుపడుతున్నాం. అధిష్టానంపై అసంతృప్తా?. ఛీ..మాకెందుకు అలా ఉంటుంది. అసలు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే...

తెలంగాణ అనుమతిస్తే బస్సు సర్వీసులు

7 Jun 2020 7:56 PM IST
హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడిపేందుకు ఇంకా తెలంగాణ సర్కారు నుంచి అనుమతి రాలేదని..అనుమతి రాగానే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని ఏపీ...

కెటీఆర్..హరీష్ రావులు నిజాయతీపరులు

7 Jun 2020 5:34 PM IST
కెసీఆర్ చెపితే జగన్ వింటారు..జగన్ వెన్నుపోటు పొడవడు..పొడిపించుకోడుతెలంగాణ, ఏపీ రాజకీయాలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఓ వైపు క్వారంటైన్ కండిషన్లు..మరో వైపు టీటీడీ దర్శనాలు!

5 Jun 2020 5:24 PM IST
కోట్లాది మంది భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి లభించింది. టీటీడీ దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి...

చెత్త మీది..శుద్ధి మాది

5 Jun 2020 3:17 PM IST
అంటోంది ఏపీ సర్కారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎంసీ) ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ను...

భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలి

5 Jun 2020 2:59 PM IST
భావితరాల ప్రజలు ఆరోగ్యకరంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దేశంలోని...

తిరుమలలో రోజుకు ఏడు వేల మందికే దర్శనం

5 Jun 2020 2:10 PM IST
జూన్ 11 నుంచి సాధారణ భక్తులకు అనుమతితిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాలకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు...

పారిశ్రామికవేత్తలకు మానవ వనరులూ అందిస్తాం

4 Jun 2020 1:56 PM IST
ఏపీ సర్కారు నూతన పారిశ్రామిక విధానంపై దృష్టి పెట్టింది. అందులో పారిశ్రామికవేత్తలకు ఎంతో అనువైన వాతావరణం కల్పించబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి...

జగన్ కూడా బంకర్లు కట్టించుకుంటాడేమో

4 Jun 2020 1:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలో ప్రజల నిరసనకు భయపడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా...

ప్రభుత్వం చేసిన తప్పులకు జనం డబ్బులా?

3 Jun 2020 6:07 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగుల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన...
Share it