Telugu Gateway

Andhra Pradesh - Page 162

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం

14 May 2020 8:34 PM IST
అందరూ పొలం పనులకు వెళ్ళారు. మిరప పొలంలో పని చేశారు. ఇంకా కొద్దిసేపటిలో ఇంటికి వెళ్ళటమే. పని పూర్తి కాగానే ట్రాక్టర్ లో బయలుదేరారు. కానీ ఊహించని...

జులై10 నుంచి ఏపీ పదవ తరగతి పరీక్షలు

14 May 2020 5:58 PM IST
కరోనా కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కారు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అంతే కాదు..పేపర్ల విషయంలో కూడా సర్కారు కీలక...

టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారింది

14 May 2020 4:14 PM IST
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. మహానాడును జూమ్ యాప్ లో...

ఏపీలో కొత్తగా 36 కేసులు

14 May 2020 12:26 PM IST
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొత్తగా వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తమిళనాడులోని కోయంబేడు లింక్ లతో కూడినవే ఉన్నాయి. తాజాగా...

భూముల అమ్మకానికి ఇది సరైన సమయమా?

13 May 2020 8:18 PM IST
బిల్డ్ ఏపీ మిషన్..భూముల వేలం ద్వారా 208 కోట్ల టార్గెట్దేశమంతా..దేశమే కాదు..ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా తో అల్లకల్లోలం అవుతోంది. అసలు దేశంలోనే రియల్...

జగన్..కెసీఆర్ ‘నీళ్ళ రాజకీయం రివర్స్’!

13 May 2020 12:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో ప్రాజెక్టు కడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రి...

ఏపీలో కొత్తగా 48 కేసులు

13 May 2020 11:50 AM IST
ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2137కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల్లో 1142 మంది కరోనా నుంచి...

చంద్రబాబూ..జీవో 203పై మీ వైఖరేంటి?

13 May 2020 11:40 AM IST
‘అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు..ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?. మీరు రాయలసీమ బిడ్డేనా? మీరు ఏపీ వారేనా?’...

22 ట్వీట్లు...ఐదు ప్రెస్ మీట్లు...టీడీపీ రికార్డులు

12 May 2020 4:29 PM IST
‘నలభై మంది గ్యాంగ్ స్టర్స్ ను ఎన్ కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్ లిమిటెడ్. ఇదంతా స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై...

ఏపీలో మరో 33 కరోనా కేసులు

12 May 2020 12:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 33 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2051కు పెరిగింది. అందులో ఇప్పటికే 1056 మంది...

సీఎంపై వ్యాఖ్యలు..ఇంజనీర్ సస్పెండ్

11 May 2020 9:33 PM IST
సోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు కూడా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఏపీలో అలాంటిదే...

ప్రజా రవాణా రంగంపై ఆంక్షలను తొలగించాలి

11 May 2020 6:42 PM IST
దేశంలో ప్రజా రవాణా రంగంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. దీంతోపాటు షాపింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతించి...
Share it