Telugu Gateway

Andhra Pradesh - Page 161

రోడ్డెక్కనున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

19 May 2020 9:44 PM IST
తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సర్వీసులు ప్రారంభం కాగా..ఏపీలోనూ గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీలో బస్ ల నిర్వహణకు సీఎం జగన్ గ్రీన్...

చంద్రబాబూ కరోనాకు అవేమీ అర్ధం కావు...జాగ్రత్త

19 May 2020 12:36 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ‘కరోనా మనతోనే ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వాళ్ళు బయటకు...

ఏపీలో మరో 52 కేసులు

18 May 2020 11:21 AM IST
ఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు...

వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు

17 May 2020 12:41 PM IST
వలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

17 May 2020 12:12 PM IST
గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కరోనా కేసులు ఏపీలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అవటం ఊరట కల్పించే...

ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్

16 May 2020 5:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ...

సరస్వతి పవరా..మజాకానా!

16 May 2020 3:59 PM IST
డైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతంముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారుసరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ...

ఏపీ కరోనా కేసులు 2205

16 May 2020 12:54 PM IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1353 మంది...

ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!

15 May 2020 5:42 PM IST
కేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే...

రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు

15 May 2020 4:54 PM IST
టారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్...

ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు

15 May 2020 1:38 PM IST
రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా...

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

15 May 2020 12:04 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 57 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...
Share it