Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 161
రోడ్డెక్కనున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు
19 May 2020 9:44 PM ISTతెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సర్వీసులు ప్రారంభం కాగా..ఏపీలోనూ గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీలో బస్ ల నిర్వహణకు సీఎం జగన్ గ్రీన్...
చంద్రబాబూ కరోనాకు అవేమీ అర్ధం కావు...జాగ్రత్త
19 May 2020 12:36 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ‘కరోనా మనతోనే ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వాళ్ళు బయటకు...
ఏపీలో మరో 52 కేసులు
18 May 2020 11:21 AM ISTఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు...
వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు
17 May 2020 12:41 PM ISTవలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...
ఏపీలో తగ్గిన కరోనా కేసులు
17 May 2020 12:12 PM ISTగత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కరోనా కేసులు ఏపీలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అవటం ఊరట కల్పించే...
ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్
16 May 2020 5:08 PM ISTఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ...
సరస్వతి పవరా..మజాకానా!
16 May 2020 3:59 PM ISTడైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతంముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారుసరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ...
ఏపీ కరోనా కేసులు 2205
16 May 2020 12:54 PM ISTరాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1353 మంది...
ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!
15 May 2020 5:42 PM ISTకేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే...
రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు
15 May 2020 4:54 PM ISTటారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్...
ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు
15 May 2020 1:38 PM IST రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా...
ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు
15 May 2020 12:04 PM ISTరాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 57 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...












