Telugu Gateway

Andhra Pradesh - Page 163

ఇసుక దోపిడీ...వైసీపీ, టీడీపీ సేమ్ టూ సేమ్

11 May 2020 6:08 PM IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అచ్చం అలాగే సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక, మట్టి,...

ఎల్ జీ పాలిమర్స్ బాధితులకు చెక్కుల పంపిణీ

11 May 2020 2:36 PM IST
ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాద ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన నూతన విధానం తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...

ఏపీలో రెండు వేలు దాటిన కరోనా కేసులు

11 May 2020 1:54 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. అందులో ఇప్పటికే 998 మంది...

విశాఖ వైపు చూడని విజయసాయి..కారణమేంటి?

11 May 2020 11:50 AM IST
విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ లో దుర్ఘటన జరిగి సోమవారానికి ఐదు రోజులు కావస్తోంది. కానీ ఇఫ్పటి వరకూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఢిల్లీలో ఏపీ...

చంద్రబాబు..నారా లోకేష్ హైదరాబాద్ ను వీడరా?!

11 May 2020 11:42 AM IST
సామాన్య ప్రజలే పాస్ లు తీసుకుని ఏపీకి వెళుతున్నారు. అలాంటిది ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీకి వెళ్ళలేరా?. హైదరాబాద్ లో ఇంకెంత...

ఎల్ జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందే

10 May 2020 7:16 PM IST
ప్రజల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ జి పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

ఏపీలో కొత్తగా 50 కేసులు

10 May 2020 11:34 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 50 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1980కి పెరిగింది. ఒక్కో...

ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు

9 May 2020 8:16 PM IST
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు సర్కారు రెడీ అయింది. కంటైన్ మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా...

ఏపీలో కరోనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు

9 May 2020 5:05 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న దానికంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువే ఉంటుందని...

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

9 May 2020 4:36 PM IST
పెద్ద ఎత్తున మద్యం రేట్లు పెంచి విమర్శల పాలైన ఏపీ సర్కారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిన సర్కారు...

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

9 May 2020 12:36 PM IST
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శాంపిళ్ళ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ తొలుత రోజుకు 80 లెక్కన నమోదు అయిన కేసులు..ఇటీవల...

మాజీ ఎస్ఈసీ కేసులో తీర్పు రిజర్వ్

8 May 2020 6:46 PM IST
ఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన అంశానికి సంబంధించిన కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత కొన్ని...
Share it