Telugu Gateway

Andhra Pradesh - Page 159

గవర్నర్ ప్రసంగంలో ‘మూడు రాజధానుల’ ప్రస్తావన

16 Jun 2020 12:18 PM IST
ఏపీ సర్కారు తాను తలపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని మరోసారి గవర్నర్ ప్రసంగంలో చేర్చింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్...

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

16 Jun 2020 11:13 AM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం అయిన తొలి రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉభయ...

ఏపీ అసెంబ్లీలో వినూత్న సన్నివేశం

16 Jun 2020 10:50 AM IST
కరోనా ఎన్నో కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. అలాగే ఏపీ అసెంబ్లీలోనూ మరో కొత్త సన్నివేశం ఆవిష్కృతం అయింది. ఏపీ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి...

లక్ష కోట్లకు పైగా పెరిగిన ఏపీ జీఎస్ డీపీ

15 Jun 2020 9:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. దీని ప్రకారం అంతకు ముందే...

ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి

15 Jun 2020 5:23 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన పద్దతినే ఏపీకి...

వైసీపీలో రఘురామకృష్ణంరాజు రగడ

15 Jun 2020 5:02 PM IST
పదవులన్నీ ఒకే సామాజికవర్గానికేబతిమాలితేనే వైసీపీలో చేరావైసీపీకి ఆ ఎంపీ ఇప్పుడు ఓ కొరకరాని కొయ్యగా మారారు. బహిరంగంగా పార్టీపై..అధిష్టానంపై నిత్యం...

లోకేష్ నోరు అదుపులో పెట్టుకో

15 Jun 2020 4:11 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్‌కు కనీస జ్ఞానం కూడా లేదు. కులాల మధ్య చిచ్చు...

టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా హ్యాండ్సప్

15 Jun 2020 3:05 PM IST
ప్రత్యేక హోదా లేదు..రామాయపట్నం పోర్టుకు నిదులూ లేవుఅప్పులు చేసి రామాయపట్నం పోర్టు కడతామంటూ జీవో జారీ‘ల్యాండ్ లార్డ్ మోడల్’ లో అభివృద్ధికి...

అన్నీ రాసుకుంటున్నాం..వడ్డీతో సహా చెల్లిస్తాం

15 Jun 2020 12:04 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం నాడు అనంతపురంలో జె సీ కుటుంబాన్ని పరామర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల...

కరోనాతో కాణిపాకం ఆలయం బంద్

15 Jun 2020 11:58 AM IST
దేవాలయాలను కరోనా వైరస్ వదలటం లేదు. జూన్ 8 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి ఇఛ్చిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమలలోని ఓ...

ఏపీ నుంచి కర్ణాటక కు బస్సులు

14 Jun 2020 9:00 PM IST
అంతరాష్ట్ర సర్వీసుల్లో భాగంగా తొలుత ఏపీ నుంచి హైదరాబాద్ కు బస్సులు ప్రారంభం అవుతాయనుకున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ సర్వీసులకు అనుమతి ఇఛ్చినా కానీ...

మంత్రుల అత్యుత్సాహంతో పార్టీకి నష్టం

13 Jun 2020 8:04 PM IST
కావాలని చేస్తున్నారనే విమర్శలు వస్తాయివైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు‘టీడీపీ నేతలు ఇక రోజుకు ఒకరు అరెస్ట్ అవుతారంటూ మంత్రులు ప్రకటన చేయటం...
Share it