Telugu Gateway

Andhra Pradesh - Page 160

చెన్నయ్ టీటీడీ ఆస్తుల విక్రయం..రాజకీయ దుమారం

23 May 2020 8:44 PM IST
చెన్నయ్ లోని తిరులమ తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధీనంలో ఉన్న ఆస్తుల అమ్మక నిర్ణయం దుమారం రేపుతోంది. తమిళనాడులో ఉన్న లాభదాయకం కాని..నిర్వహణ సాధ్యం కాని...

నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు

23 May 2020 4:23 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘నాగబాబు ట్వీట్ల’ వ్యవహారంపై స్పందించారు. తాజాగా ఆయన చేసిన ట్విట్టర్ లో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు రాజకీయంగా దుమారం...

ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట

22 May 2020 5:09 PM IST
సస్పెన్షన్ కు గురైన సీనియర్ పోలీస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్...

ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట

22 May 2020 5:06 PM IST
ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న,మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు పెద్ద పీట వేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

డాక్టర్ సుధాకర్ దాడి ఘటనపై సీబీఐ విచారణ

22 May 2020 1:49 PM IST
విశాఖపట్నంలో సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఈ అంశంపై ఏకంగా...

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్

22 May 2020 1:26 PM IST
కరోనా దెబ్బకు చైనా నుంచి ఖాళీ చేస్తున్న పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఏపీ...

సీట్లు..ఓట్లు లేని చోట నుంచి మహానాడా?!

22 May 2020 10:21 AM IST
తెలుగుదేశం పార్టీ గత ఏడాది కూడా మహానాడు నిర్వహించలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసి..తెలివిగా మహానాడును స్కిప్ చేశారు. ఇప్పుడు కరోనా...

జీవో ఇచ్చాక సర్వే చేస్తారట..ఏపీ సర్కారు వింత నిర్ణయం

21 May 2020 8:24 PM IST
పాఠశాలల్లో మాధ్యమంపై ఎన్డీటీవీకి సర్వే బాధ్యతలుఆ సంస్థకు మేలు చేసేందుకే‘సర్కారు ఎప్పుడో ఓ నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టిన వారిని...

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మేలో పూర్తి వేతనాలు

21 May 2020 5:07 PM IST
కరోనా ప్రభావం ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సగం జీతాలే ఇఛ్చారు. పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి...

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?

21 May 2020 4:45 PM IST
ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ ను పోలీసులు వేధించారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?

20 May 2020 4:48 PM IST
కరోనా సమయంలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి...

విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో

20 May 2020 12:36 PM IST
ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు ప్రారంభం అవుతున్నా విజయవాడ, విశాఖపట్నాల్లో సిటీ బస్సులు నడపటం లేదు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్...
Share it