Telugu Gateway

Andhra Pradesh - Page 158

ఆశించిన స్థాయిలో పెద్ద పరిశ్రమలు రాలేదు

28 May 2020 2:07 PM IST
ఏపీకి గత ఏడాది కాలంలో ఆశించిన స్థాయిలో పెద్ద కంపెనీలు రాలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వరకూ...

హైకోర్టు ముందు హాజరైన ఏపీ సీఎస్

28 May 2020 1:04 PM IST
ఏపీలో ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. హైకోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకోవటంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. ఇఫ్పటికే...

‘జగన్నామ’ సంవత్సరం..ఏడాది పాలనపై ‘రివైండ్’

28 May 2020 10:52 AM IST
‘ప్రత్యేక హోదా’ లేఖలతోనే సరివిభజన చట్ట హామీలు తెచ్చుకోలేని నిస్సహాయతప్రభుత్వ పథకాలకు సొంత పేర్లతో విమర్శలుఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి...

టీడీపీ దృష్టి అంతా ఆ రెండింటిపైనే

27 May 2020 7:51 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ దృష్టి అంతా రాజధాని అమరావతి నుంచి పోకుండా చూసుకుని ఎలా...

టీడీపీ ఆఫీసుకు కోవిడ్ నోటీసులు

27 May 2020 6:18 PM IST
మహానాడు సమావేశం జరుగుతున్న ఏపీ టీడీపీ ఆఫీస్ కు సర్కారు కోవిడ్ నోటీసులు ఇచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా రాజకీయ...

కరోనాను కంట్రోల్ చేయటంలో జగన్ ఫెయిల్

27 May 2020 4:22 PM IST
‘కేరళలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారు. కానీ వీళ్ళు ఏమి చేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉండి ఉంటే కరోనాను తొలి రోజు నుంచి కట్టడి చేసేవాళ్లం....

చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు..కోర్టుల్లో కేసులు వేస్తారు

27 May 2020 4:01 PM IST
ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగును అవమానించినట్లా?రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనకంజ వేసే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి...

రమణ దీక్షితులు జగన్ ను కాకుండా స్వామిని అడిగారేంటి?

26 May 2020 7:55 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆయన ప్రస్తుతం ఆగమ సలహాదారు. గతంలో ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం హయాంలో ఆయన్ను ప్రధాన అర్చకుడి...

కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు...నేతలకు నోటీసులు

26 May 2020 6:59 PM IST
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఏపీ హైకోర్టుతోపాటు కొంత మంది న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో...

కృష్ణాలో అలా నీళ్లు తీసుకోవటం ఎవరికీ నష్టం కాదు

26 May 2020 5:57 PM IST
పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల...

ఏపీలో స్ట్రీట్ ఫుడ్స్ కూ అనుమతి

26 May 2020 5:27 PM IST
ఏపీ సర్కారు లాక్ డౌన్ కు సంబంధించి మరిన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై ఆహార పదార్ధాలు అమ్మేవారితోపాటు...

బిల్డ్ ఏపీ భూముల వేలంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

26 May 2020 5:15 PM IST
‘చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు సంపన్నులు. ప్రభుత్వం పేదదిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఓ వైపు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తారు....
Share it