Telugu Gateway

Andhra Pradesh - Page 149

అది రహస్య భేటీ కాదు..సుజనా చౌదరి

23 Jun 2020 6:36 PM IST
పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లతో భేటీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ...

ముగ్గురు దొంగలు కలిపి ఎవరిపై కుట్ర చేశారు

23 Jun 2020 6:12 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ముగ్గురు దొంగలు అని..ఈ ముగ్గురు...

ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురి భేటీ కలకలం!

23 Jun 2020 1:33 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్. వైసీపీ సర్కారు ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) పదవి నుంచి...

ఏపీలో మరో సోషల్ మీడియా అరెస్ట్..గంటా ఫైర్

23 Jun 2020 12:36 PM IST
వైసీపీ సర్కారు సోషల్ మీడియా వ్యవహారాలపై బాగా టార్గెట్ చేసింది. ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. తాజాగా విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి గంటా...

జగన్ సర్కారుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

22 Jun 2020 8:58 PM IST
చంద్రబాబు అవినీతి ప్రభుత్వం...జగన్ ది అహంకార ప్రభుత్వంఏపీ సర్కారుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది...

బొత్స అమరావతి పర్యాటనకు కారణాలేంటి?

22 Jun 2020 3:57 PM IST
ఏపీ సర్కారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరాదని నిర్ణయించుకుంది. అందుకే రెండవసారి తాజాగా అసెంబ్లీలో బిల్లు...

ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు

20 Jun 2020 5:25 PM IST
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి...

నూతన ఎంపీలకు సీఎం జగన్ అభినందనలు

19 Jun 2020 10:03 PM IST
రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ ఎంపీలకు జగన్ అభినందనలు తెలిపారు. ఎంపీలు...

ఒక ఎన్నిక..టీడీపీకి రెండు ఓటములు

19 Jun 2020 7:17 PM IST
ఎన్నికలో ఎప్పుడైనా గెలుపు లేదా ఓటమే ఉంటుంది. కానీ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒకే ఎన్నికలో ‘రెండు ఓటములు‘ నమోదు...

వైసీపీకే నాలుగు రాజ్యసభ సీట్లు

19 Jun 2020 7:09 PM IST
ఏపీలో అధికార వైసీపీ నాలుగు రాజ్యసభ సీట్లను గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. ఆ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిచిన పిల్లి సుభాష్...

రాజ్యసభ ఓటింగ్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే దూరం

19 Jun 2020 4:57 PM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాజ్యసభ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి లేఖ...

కేసులున్న వారికే వైసీపీ రాజ్యసభ టిక్కెట్లు

19 Jun 2020 1:00 PM IST
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి వర్ల రామయ్య వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై విమర్శలు గుప్పించారు. పెద్దల సభకు పెద్దలను ...
Share it