Telugu Gateway

Andhra Pradesh - Page 149

జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి..కానీ!

27 July 2020 3:54 PM IST
సీఎం జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవటం సీఎం జగన్ కు అలవాటు అయిందని ఎద్దేవా చేశారు....

చంద్రబాబుకు సోనూసూద్ స్పూర్తినివ్వాలా?

26 July 2020 9:58 PM IST
సోనూసూద్. ఎక్కడో ముంబయ్ లో ఉంటాడు. నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్ళను కాడెద్దులుగా మార్చిన సంఘటన జరిగింది ఏపీలో. అది కూడా చిత్తూరు జిల్లా. అంటే మాజీ...

విశాఖ రాజధానిగా వద్దనటానికి ఆయనెవరు?

26 July 2020 12:55 PM IST
వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని విశాఖలో వద్దనటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. జగన్...

సంక్షేమం ఒక్కటే చాలదు..జీవించే స్వేచ్చ కూడా ఉండాలి

25 July 2020 8:37 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేతల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం...

రాయపాటి ఆస్తుల వేలం

25 July 2020 7:50 PM IST
తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. ఆయనకు చెందిన ఆస్తుల వేలానికి బ్యాంకులు రంగం సిద్ధం చేశాయి. ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థకు చెందిన...

వైసీపీకి ఇసుక దెబ్బ ఖాయం

25 July 2020 5:18 PM IST
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వదని..ఉన్న ఈసీబీ రిజర్వేషన్లను కూడా అమలు చేయటంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాపులతోపాటు అగ్రవర్ణ...

చంద్రబాబు ‘సింగపూర్ సేల్’..జగన్‘లోకల్ సేల్’

24 July 2020 4:02 PM IST
తేడా ఏముంది?. చంద్రబాబునాయుడు సింగపూర్ కంపెనీలకు భూములు అమ్మితే..సీఎం జగన్ అదే భూములను స్థానికులకు అమ్ముతానంటున్నారు. ఇద్దరూ చేసేది రైతుల భూములతో...

ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం

24 July 2020 3:16 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్ స్టాప్ పెడతామని అన్నారు. ఇప్పటికైనా సీఎం...

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

24 July 2020 1:19 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు అయింది. రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్...

మూడు రాజధానులపై అప్పుడు చెప్పలేదే?

23 July 2020 6:06 PM IST
టీడీపీ సింగపూర్ మోడల్..వైసీపీ మూడు రాజధానులతో మేలు జరగదుదళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులపై వరస దాడులా?కరోనా టెస్ట్ లు ఓకే..మిగిలిన విషయాలపై...

ధర్మానకు రెవెన్యూ, శంకరనారాయణకు ఆర్అండ్ బి

22 July 2020 9:06 PM IST
ఏపీ సర్కారు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించింది. అదే సమయంలో మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి అత్యంత కీలకమైన రెవెన్యూ,...

నిమ్మగడ్డపై వైసీపీ ఎటాక్

22 July 2020 6:58 PM IST
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై అధికార వైసీపీ తన విమర్శల దూకుడు కొనసాగిస్తోంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు ఓ లేఖ...
Share it