Telugu Gateway

Andhra Pradesh - Page 150

చంద్రబాబు రాజకీయ పుస్తకం చినిగిపోయింది..కొత్త పేజీలు లేవు

19 Jun 2020 12:47 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో...

వైసీపీలో ‘ఆ ఇద్దరు మంత్రులు’ ఎవరు?

19 Jun 2020 11:40 AM IST
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవటం కేవలం లాంఛనమే. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో నాలుగూ అధికార వైసీపీకే దక్కనున్నాయి....

కేసులు..దాడులపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

18 Jun 2020 7:47 PM IST
‘నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు మాజీ మంత్రులపై కేసులు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం నేతలపై అక్రమంగా కేసులు పెడుతోంది. దాడులకు పాల్పడుతోంది. టీడీపీకి...

వచ్చే వారం నుంచి విజయవాడ-హైదరాబాద్ బస్సులు

18 Jun 2020 7:40 PM IST
లక్షలాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే వారం నుంచి హైదరాబాద్-విజయవాడ మార్గంతోపాటు ...

బడ్జెట్ సమావేశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

18 Jun 2020 5:32 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి బడ్జెట్ సమావేశాలా..లేక రాజధాని తరలింపు సమావేశాలా? అని...

టీడీపీ వాళ్ళది శునకానందమే

18 Jun 2020 2:16 PM IST
ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రజలకు మేలు జరగటం ఏ మాత్రం ఇష్టంలేదని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అందుకే మండలిలో టీడీపీ సభ్యులు...

ప్రభుత్వమే ద్రవ్య బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వలేదు

18 Jun 2020 1:35 PM IST
శాసన మండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, మండలిలో ఆ పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రభుత్వమే ద్రవ్య బిల్లు...

లోకేష్ వైపు దూసుకొచ్చిన వెల్లంపల్లి

17 Jun 2020 9:26 PM IST
ఏపీ శాసనమండలిలో బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు కీలక బిల్లులకు సంబంధించి హాట్ హాట్ చర్చ సాగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ నారా...

ఏపీ మండలిలో మంత్రి వెల్లంపల్లిపై దాడి

17 Jun 2020 8:44 PM IST
ఏపీ మండలిలో అసాధారణ పరిణామాలుఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం నాడు అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు కూడా...

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 5555

17 Jun 2020 2:33 PM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కు చేరింది. బుధవారం నాడు కొత్తగా వచ్చిన 275 కేసులతో కలుపుకుంటే ఈ సంఖ్యకు పెరిగాయి కేసులు. అయితే ఇందులో...

చంద్రబాబు..ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఏపీ సర్కారు నోటీసులు

16 Jun 2020 9:39 PM IST
15 రోజుల్లో క్షమాపణలు చెప్పాలిలేదంటే పరువు నష్టం..సివిల్ , క్రిమినల్ కేసులు పెడతాంఏపీ సర్కారు మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఓ...

వైసీపీ నేతలకు రఘురామకృష్ణంరాజు ఛాలెంజ్

16 Jun 2020 8:38 PM IST
ఎవరు బొమ్మ సత్తా ఏందో తేల్చుకుందాం రండివైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలుపందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ వస్తుందివైసీపీ ఎంపీ...
Share it