Telugu Gateway

Andhra Pradesh - Page 150

జగన్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు

22 July 2020 1:59 PM IST
ఇద్దరు బయటకు. ఇద్దరు లోపలికి. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుచేసుకున్న తాజా మార్పులు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన...

అడ్డంకులు తొలగిపోతే ఆగస్టు 15న ఇళ్ళ స్థలాలు

22 July 2020 1:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన రాజకీయాలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే...

వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

22 July 2020 12:11 PM IST
కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి కొత్తగా నలుగురు రాజ్యసభకు ఎన్నికైన విషయం...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లైన్ క్లియర్

22 July 2020 11:56 AM IST
ఏపీ సర్కారుకు గవర్నర్ ఆదేశంకీలక పరిణామం. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సంబంధించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు ....

శాసనమండలిపై ‘జగన్ డబుల్ గేమ్’

21 July 2020 11:25 AM IST
రద్దయ్యే మండలిలో పదవులు ఎస్సీ, మైనారిటీలకు ఇచ్చారా?.లేక మండలి రద్దుపై పూర్తిగా వెనక్కి తగ్గరా?.మరి అరవై కోట్ల అనవసర ఖర్చు మాటేమిటి?‘అసెంబ్లీలోనే...

ఏపీ మంత్రివర్గం విస్తరణ 22న

20 July 2020 5:29 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరిని తీసుకోనున్నారు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి...

మళ్ళీ ఎస్ఈసీగా నియమించండి

20 July 2020 1:38 PM IST
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాడు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పును అనుసరించి...

కన్నా ఇంకెంత కాలం ముసుగు?

20 July 2020 11:19 AM IST
ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను...

మంగళగిరి జర్నలిస్టులకు నారా లోకేష్ బీమా

19 July 2020 9:26 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి పరాజయం పాలైన మంగళగిరి నియోజకవర్గంలోని...

గవర్నర్ కు చంద్రబాబు లేఖ అందుకే

19 July 2020 8:31 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడుకునేందుకే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవాలంటూ గవర్నర్ కు లేఖ రాశారని ఏపీ...

తెనాలి ఎమ్మెల్యేకి కరోనా

19 July 2020 8:28 PM IST
ఆంధ్ర్రప్రదేశ్ లో కరోనా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు....

ఆ బిల్లులు ఆమోదించొద్దు

19 July 2020 12:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇఛ్చారని..ప్రభుత్వం దీనిపై ఇప్పటికే పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసిందని తెలుగుదేశం అధినేత...
Share it