Telugu Gateway

Andhra Pradesh - Page 148

గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం

31 July 2020 7:41 PM IST
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ఇది చారిత్రక తప్పదమని, రాజ్యాంగ...

కేంద్రం మద్దతు లేకుండా ఈ బిల్లులు బయటపడ్డాయా?

31 July 2020 5:31 PM IST
అక్కడ అసెంబ్లీ సమావేశాలకే ఏడ్పించారు..ఇక్కడ?మూడు రాజధానులకు బిజెపి సంపూర్ణ మద్దతు!పైకి చెప్పేదొకటి..లోపల చేసేదొకటిరాజస్ధాన్ లో అసెంబ్లీ సమావేశాలు...

రాజధాని అమరావతి ఇక చరిత్రే

31 July 2020 4:56 PM IST
మూడు రాజధానులకు లైన్ క్లియర్పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదంఅత్యంత కీలక నిర్ణయం వెలువడింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...

ఏపీలో కల్తీ సారా రాజ్యమేలుతోంది

31 July 2020 1:56 PM IST
రాష్ట్రంలో మద్యం ధరలను అడ్డగోలుగా పెంచటం వల్ల కల్తీ సారా ఏరులై పారుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కురిచేడు ఘటనకు ప్రభుత్వమే...

మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోంది?

31 July 2020 1:40 PM IST
ఏపీలో మద్యం ఊరూరా ఏరులే పారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్య విమోచన కమిటీ ఏమి...

శానిటైజర్ తాగి పది మంది మృతి

31 July 2020 12:39 PM IST
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏకంగా పది మంది మృత్యువాత పడ్డారు. మద్యం దొరక్క వీరంతా శానిటైజర్ తాగారు. మద్యానికి బానిస అయిన...

పాచిపోయిన లడ్డూలను కౌగిలించుకున్న పవన్ కు సంకటం!

31 July 2020 10:25 AM IST
ఓ సారి బిజెపి, టీడీపీతో పొత్తు పెట్టుకుని చిక్కుల్లో పడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి బిజెపితో జోడీకట్టి రాజకీయంగా సంకట స్థితిని...

ఏపీలో బిజెపి బలపడటం జరిగే పనేనా?!

31 July 2020 10:23 AM IST
‘ఏపీలో బిజెపిని బలోపేతం చేయటమే నా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో బిజెపి-జనసేనల ఉమ్మడి అభ్యర్ధే ముఖ్యమంత్రి. జనసేనతో కలసి అధికారం దిశగా ముందుకెళతాం’. ఇవీ...

అర్ధరాత్రి తిరిగొచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

31 July 2020 9:50 AM IST
ఏపీ సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ గురువారం అర్ధరాత్రి జీవో జారీ...

బిజెపి సకలజనుల పార్టీ..సోము వీర్రాజు

30 July 2020 8:06 PM IST
ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బిజెపి మాత్రం సకల జనుల పార్టీ అని...

కోర్టు మొట్టికాయలు తిన్నా వైసీపీ సర్కారుకు బుద్ధి రావటం లేదు

30 July 2020 7:49 PM IST
ఏపీలో వైసీపీ సర్కారు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అనవసర అంశాలపై దృష్టి పెడుతోందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం...

ఏపీలో ఎమ్మెల్సీ భర్తీకి నోటిఫికేషన్

30 July 2020 2:22 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్సీ సీటు భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఇటీవల వరకూ మంత్రులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్...
Share it