Telugu Gateway

Andhra Pradesh - Page 146

అలా అయితే..విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

5 July 2020 4:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే విశాఖపట్నానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఏపీ పర్యాటక శాఖ...

కేంద్రమే అమరావతిని కాపాడాలి

4 July 2020 1:46 PM IST
రాజధాని అమరావతి కొంత మంది వ్యక్తులో..పార్టీలదో కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మధ్యలో..ప్రజలందరికీ అందుబాటులో...

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

3 July 2020 10:08 PM IST
మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు....

ఏపీ సీఎం జగన్ పై పవన్ పశ్రంసలు

3 July 2020 5:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో సాగుతున్న కరోనా టెస్ట్ లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 108...

రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి

3 July 2020 5:23 PM IST
అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక...

జగన్ కు ముద్రగడ లేఖ

3 July 2020 10:38 AM IST
కాపు రిజర్వేషన్ల అంశంపై మరోసారి ముద్రగడ పద్మనాభం గళం విప్పారు. ఆయన శుక్రవారం ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దయచేసి మా జాతి...

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు

2 July 2020 10:12 PM IST
గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు...

ఏపీ చీఫ్ ఆర్టీఐ కమిషనర్ గా రమేష్ కుమార్

2 July 2020 7:02 PM IST
ఏపీ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకంతో పాటు మరో...

కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

2 July 2020 6:04 PM IST
న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారా?ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను...

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్

2 July 2020 2:11 PM IST
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు ...

మోపిదేవి, పిల్లి రాజీనామాలు ఆమోదం

1 July 2020 9:19 PM IST
ఏపీ మంత్రులుగా ఉండి రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు....

ఏపీలో కొత్త కొత్తగా...108, 104 సేవలు

1 July 2020 11:11 AM IST
201 కోట్లతో 1088 వాహనాల కొనుగోలుకొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ఏపీ సర్కారు 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 108,104 వాహనాలు రోడ్డెక్కాయి....
Share it