Telugu Gateway

Andhra Pradesh - Page 145

అప్పులు చేయక తప్పదు..బుగ్గన

10 July 2020 5:41 PM IST
మూలధన వ్యయ పనుల కోసం ఏపీ సర్కారు అప్పులు చేయకతప్పదని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్ధిక సంస్థల నుంచి కూడా అప్పులు...

తిరుమలలో ‘కంటైన్ మెంట్’ జోన్ వివాదం

9 July 2020 5:24 PM IST
చిత్తూరు జిల్లా యంత్రాంగం చేసిన చిన్నపాటు పెద్ద దుమారానికి కారణం అయింది. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం పలు ప్రాంతాలను...

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ...జగన్ కు తేడా అదే!

9 July 2020 1:03 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బుధవారం నాడు సీఎంవోలో చేసిన మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ...

కన్నాపై విజయసాయిరెడ్డి విమర్శలు

9 July 2020 12:08 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి తమ పార్టీ...

అజయ్ కల్లాంకు జగన్ షాక్!

8 July 2020 5:12 PM IST
సబ్జెక్ట్ లు లేకుండా సలహాదారుగాపీవీ రమేష్, జె మురళీలదీ అదే బాటమాజీ సీఎస్ అజయ్ కల్లాంకు జగన్ సర్కారు షాకిచ్చింది. ప్రస్తుతం ఆయన సీఎం ముఖ్యసలహాదారుగా...

అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట

8 July 2020 1:56 PM IST
ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట లభించింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవలే...

వైఎస్ కు సీఎం జగన్ ఘన నివాళి

8 July 2020 11:35 AM IST
ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని...

ఎల్జీ పాలిమర్స్ సీఈవో అరెస్ట్

7 July 2020 9:38 PM IST
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ నిర్లక్ష్యమే...

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా

6 July 2020 12:31 PM IST
ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపీణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జులై8న ఇళ్ల పట్టాల పంపిణీ...

రాజధానిని మూడు ముక్కలు..అభివృద్ధి వికేంద్రీకరణ కాదు

6 July 2020 12:13 PM IST
రాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాల భూమి ఇఛ్చిన రైతులతో సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తమ పాలన...

బిజెపిపై ‘విజయసాయిరెడ్డి’ వివాదస్పద వ్యాఖ్యలు

6 July 2020 10:27 AM IST
బిజెపి అవినీతిపరులకు అడ్డాగా మారిందా?.వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బిజెపిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తే...

కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు

5 July 2020 9:35 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు కరోనా పరీక్షల విషయంలో కొత్త రికార్డును నమోదు చేసింది. ఆదివారం నాటికి రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు పది లక్షలను దాటేశాయి. మొత్తం...
Share it