Telugu Gateway

Andhra Pradesh - Page 147

జగన్ ది నమ్మకద్రోహం..వెన్నుపోటు

3 Aug 2020 7:15 PM IST
సీఎం జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ది నమ్మకద్రోహం అని..ఐదు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచారని...

అమరావతిలో చంద్రబాబు ఇల్లు ఎక్కడ?

3 Aug 2020 6:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి అంత ప్రేమ ఉంటే అమరావతిలో ఎందుకు ఇళ్లు కట్టుకోలేదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అమరావతిలో ఇల్లు...

వైజాగ్ మీద పవన్ కు అందుకే కసి

3 Aug 2020 3:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ కల్యాణ్‌ని‌ చిత్తుగా ఓడించారని..అందుకే...

పవన్ కళ్యాణ్ బాధ్యత బిజెపి ఏజెండా అమలేనా?!

3 Aug 2020 2:12 PM IST
పీఏసీ నిర్ణయాలతో స్పష్టమైన ‘రాజకీయం ఏజెండా’చంద్రబాబు అమరావతి కడతానన్నారు...కట్టలేదు. జగన్ అమరావతిని మారుస్తాననలేదు. మార్చటానికి రెడీ అయ్యారు. ఈ రెండు...

బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

3 Aug 2020 11:26 AM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుని ఆయన విధుల్లో...

వైసీపీ మోడల్ నే ఫాలో అవుతున్న టీడీపీ

3 Aug 2020 11:06 AM IST
అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్, వైసీపీ నేతల వీడియోలుసీన్లు రిపీట్ అవుతున్నాయి. అప్పుడు వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తోంది....

ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కళ్యాణ్ డిమాండ్

2 Aug 2020 6:34 PM IST
రైతుల కోసం టీడీపీ...ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలిప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలనేవైసీపీ వ్యక్తిగత పాత కక్షలతోనే రాజధాని...

అమరావతిలో పెద్ద ఇళ్లు..ఆఫీస్ కట్టి జగన్ మోసం చేశారు

1 Aug 2020 5:04 PM IST
ఒక భట్రాజును పక్కన పెట్టుకున్నారు అధికారాలు అన్నీ ఆయనవేఆయన సాటి అధికారులను అవమానిస్తున్న తీరు దారుణంవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి...

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

1 Aug 2020 4:34 PM IST
బిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మరణించారు. ఆయన గత కొంత కాలంగా కరోనా చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావు గత టీడీపీ...

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు

1 Aug 2020 1:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను...

ఏపీలోకి ప్రవేశం ఇప్పుడు సులభతరం

1 Aug 2020 10:53 AM IST
కేంద్రం అన్ లాక్ 3లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంతరాష్ట్ర రాకపోకలను ఏపీ సర్కారు మరింత సులభతరం చేసింది. గతంలో అత్యవసరం ఉన్న వారికి...

మూడు రాజధానులకు ఇది సమయం కాదు

31 July 2020 9:00 PM IST
ఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు....
Share it