Telugu Gateway

Andhra Pradesh - Page 147

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు

1 Aug 2020 1:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను...

ఏపీలోకి ప్రవేశం ఇప్పుడు సులభతరం

1 Aug 2020 10:53 AM IST
కేంద్రం అన్ లాక్ 3లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంతరాష్ట్ర రాకపోకలను ఏపీ సర్కారు మరింత సులభతరం చేసింది. గతంలో అత్యవసరం ఉన్న వారికి...

మూడు రాజధానులకు ఇది సమయం కాదు

31 July 2020 9:00 PM IST
ఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు....

గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం

31 July 2020 7:41 PM IST
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ఇది చారిత్రక తప్పదమని, రాజ్యాంగ...

కేంద్రం మద్దతు లేకుండా ఈ బిల్లులు బయటపడ్డాయా?

31 July 2020 5:31 PM IST
అక్కడ అసెంబ్లీ సమావేశాలకే ఏడ్పించారు..ఇక్కడ?మూడు రాజధానులకు బిజెపి సంపూర్ణ మద్దతు!పైకి చెప్పేదొకటి..లోపల చేసేదొకటిరాజస్ధాన్ లో అసెంబ్లీ సమావేశాలు...

రాజధాని అమరావతి ఇక చరిత్రే

31 July 2020 4:56 PM IST
మూడు రాజధానులకు లైన్ క్లియర్పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదంఅత్యంత కీలక నిర్ణయం వెలువడింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...

ఏపీలో కల్తీ సారా రాజ్యమేలుతోంది

31 July 2020 1:56 PM IST
రాష్ట్రంలో మద్యం ధరలను అడ్డగోలుగా పెంచటం వల్ల కల్తీ సారా ఏరులై పారుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కురిచేడు ఘటనకు ప్రభుత్వమే...

మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోంది?

31 July 2020 1:40 PM IST
ఏపీలో మద్యం ఊరూరా ఏరులే పారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్య విమోచన కమిటీ ఏమి...

శానిటైజర్ తాగి పది మంది మృతి

31 July 2020 12:39 PM IST
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏకంగా పది మంది మృత్యువాత పడ్డారు. మద్యం దొరక్క వీరంతా శానిటైజర్ తాగారు. మద్యానికి బానిస అయిన...

పాచిపోయిన లడ్డూలను కౌగిలించుకున్న పవన్ కు సంకటం!

31 July 2020 10:25 AM IST
ఓ సారి బిజెపి, టీడీపీతో పొత్తు పెట్టుకుని చిక్కుల్లో పడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి బిజెపితో జోడీకట్టి రాజకీయంగా సంకట స్థితిని...

ఏపీలో బిజెపి బలపడటం జరిగే పనేనా?!

31 July 2020 10:23 AM IST
‘ఏపీలో బిజెపిని బలోపేతం చేయటమే నా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో బిజెపి-జనసేనల ఉమ్మడి అభ్యర్ధే ముఖ్యమంత్రి. జనసేనతో కలసి అధికారం దిశగా ముందుకెళతాం’. ఇవీ...

అర్ధరాత్రి తిరిగొచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

31 July 2020 9:50 AM IST
ఏపీ సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ గురువారం అర్ధరాత్రి జీవో జారీ...
Share it