Telugu Gateway

Andhra Pradesh - Page 144

జగన్ సీఎం..సుబ్బారెడ్డి ఛైర్మన్..అయినా వాళ్ళు చంద్రబాబు మాట వింటున్నారా?!

16 July 2020 2:17 PM IST
రమణదీక్షితుల వివాదస్పద ట్వీట్రమణదీక్షితులు ఒకప్పటి తిరుమల ప్రధాన ఆర్చకులు. చంద్రబాబు హయాంలో ఆయన్ను తొలగించగా...జగన్ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఓ...

వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర

16 July 2020 11:41 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు....

వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ రేంజ్ ఆ నోట్ల కట్టలే చెబుతున్నాయి

16 July 2020 11:17 AM IST
పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుని ఫోజులు కొడుతున్న సర్కారు రాష్ట్రం నుంచి అక్రమంగా వెళుతున్న కోట్ల రూపాయలను మాత్రం పట్టుకోదా అని...

బాలినేని ఎమ్మెల్యే స్టిక్టర్ తో కారు..ఐదు కోట్ల నగదు పట్టివేత!

15 July 2020 11:04 PM IST
ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్టర్ తో ఉన్న ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. అందులో ఏకంగా ఐదు కోట్ల రూపాయల నగదు దొరికింది....

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ..కేబినెట్ నిర్ణయం

15 July 2020 4:34 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. దీనికి సంబంధించి బుధవారం నాడు కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన...

ఏపీ ఎక్కడా వెనకబడలేదు

14 July 2020 10:09 PM IST
ఏపీకి విదేశీ సంస్థలు రుణంతో పాటు గ్రాంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అయితే దీనికి కేంద్ర...

జగన్ సంచలన నిర్ణయం

14 July 2020 8:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా కోవిడ్ 19 రోగులకు చికిత్స చేయటానికి నిరాకరిస్తే ఆ ...

ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలేవీ?

14 July 2020 2:27 PM IST
విశాఖపట్నంలో వరస పెట్టి పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాలు జరగటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక, పరవాడ కేంద్రాల్లో...

వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం ముక్కలైంది

13 July 2020 8:05 PM IST
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఏస్ అధికారి, ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ అయిన మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు విజయవాడలో మీడియాతో...

ఏపీ ఎంసెట్ వాయిదా.. సెప్టెంబర్ మూడవ వారంలో పరీక్షలు

13 July 2020 7:18 PM IST
ఈ విద్యా సంవత్సరంపై కరోనా దెబ్బ దారుణంగా పడబోతోంది. కరోనా మహమ్మారి ఉధృతి ఏ మాత్రం తగ్గకపోవటంతో ఏపీలో అన్ని రకాల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలను...

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

13 July 2020 2:03 PM IST
ఢిల్లీ హైకోర్టు వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇఛ్చింది. అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ పాషా దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నోటీసులు జారీ...

తిడుతున్నారు..అందుకే తప్పుకుంటున్నా

13 July 2020 12:33 PM IST
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనను సోషల్ మీడియాలోనూ..టీవీ చర్చల్లో...
Share it