Telugu Gateway

Andhra Pradesh - Page 144

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

13 Aug 2020 5:00 PM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి...

కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

12 Aug 2020 8:23 PM IST
కరోనాతో ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు....

ఏపీలో ఇళ్ళ స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

12 Aug 2020 5:09 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రికార్డు స్థాయిలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ...

‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభించిన జగన్

12 Aug 2020 12:23 PM IST
ఏపీలో మరో సంక్షేమ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

కేంద్ర జలశక్తి మంత్రికి జగన్ లేఖ

11 Aug 2020 9:43 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖ రాశారు. అందులో అపెక్స్ కమిటీ సమావేశంపై ఏపీ సర్కారు...

జనసేన గాలికివచ్చిన పార్టీ

11 Aug 2020 6:42 PM IST
జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ వ్యక్తిని అన్నారు. రాజోలు వైసీపీ గ్రూపుల్లో తనదో గ్రూపు...

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు

11 Aug 2020 2:12 PM IST
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ...

మూడు రాజధానులపై రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు

11 Aug 2020 12:47 PM IST
అంత పెద్ద యూపీకే ఒక్క రాజధాని ఉంది..పాలన సాఫీగా సాగటం లేదా?మూడు రాజధానులు ట్రిపుల్ అవినీతికి సాధనాలుగా మారకూడదుఏపీలో బిజెపి పవర్ లోకి రావటం అంత ఈజీ...

‘గుడ్డు’ కావాలంటే ఏపీలో బిజెపి రావాలి

11 Aug 2020 11:21 AM IST
ఎస్సీకి హోం మంత్రి ఇచ్చారు..ఎస్సీలకు గుండుకొట్టిస్తున్నారుఇళ్ళ స్థలాల విషయంలో అవినీతి జరిగిందిఏపీలో 2024లో బిజెపి, జనసేనల ప్రభుత్వం అధికారంలోకి...

కోర్టు కేసులు ఉండగా శంకుస్థాపన ముహుర్తాలా?

10 Aug 2020 9:02 PM IST
మూడు రాజధానుల వ్యవహారం కోర్టుల్లో ఉంటే శంకుస్థాపనకు ముహుర్తాలు ఎలా పెడతారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలంతా...

ఏపీ నూతన పారిశ్రామిక విధానం విడుదల

10 Aug 2020 1:49 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త పారిశ్రామిక విధానాన్ని సోమవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ఈ విధానం తీసుకొచ్చినట్లు...

నిబంధనల మేరకే టీటీడీ దర్శనాలు

9 Aug 2020 6:41 PM IST
కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం భక్తుల కోసమే తిరుమలలో దర్శనాలకు అనుమతిస్తున్నాం తప్ప..ఆదాయం కోసం కాదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదాయం...
Share it