Telugu Gateway

Andhra Pradesh - Page 134

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సెప్టెంబర్ 4న

20 Aug 2020 6:32 PM IST
ఎట్టకేలకు విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉన్నా...

స్వచ్చ సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు 23వ ర్యాంక్

20 Aug 2020 4:29 PM IST
విజయవాడ 4..విశాఖపట్నానికి 9వ ర్యాంకుస్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ 23వ ర్యాంక్ కు పరిమితం అయింది. ఏపీకి చెందిన విజయవాడ నాల్గవ ర్యాంకులో...

నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర?!

20 Aug 2020 12:57 PM IST
జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత జనంలోకిరెండేళ్ళ పాటు జనంలోనే ఉండేలా కసరత్తుపాదయాత్ర. పవర్ కు దగ్గర చేసే ఓ ఆటోమేటిక్ మిషన్ గా మారింది ఏపీలో. దివంగత...

పేదల ఇళ్ళ స్థలాల పేరుతో దోపిడీనా?

20 Aug 2020 11:02 AM IST
సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ సీఎస్ కు చంద్రబాబు లేఖతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇళ్ళ స్థలాల అవినీతి విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం...

రమేష్ ఆస్పత్రి..అన్నీ ఉల్లంఘనలే

19 Aug 2020 9:05 PM IST
హోటల్ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ...

రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు

19 Aug 2020 5:13 PM IST
కేంద్రం మరోసారి క్లారిటీ ఇఛ్చేసింది. రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని..ఇది ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశం అని స్పష్టం చేసింది. ఈ మేరకు...

ఏపీలో కొత్తగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు

19 Aug 2020 4:46 PM IST
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ...

జగన్ చుట్టూ కట్టప్పలు

18 Aug 2020 5:09 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలో మకాం వేసి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు...

హైదరాబాద్ లో దాక్కుని తప్పుడు ఆరోపణలు

18 Aug 2020 4:43 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు...

ఫోన్ ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు

18 Aug 2020 1:02 PM IST
ఏపీ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కౌంటర్లు...

చంద్రబాబు కు ఏపీ డీజీపీ లేఖ

17 Aug 2020 10:19 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశంపై ఏపీ డీజీపీ గౌతంసవాంగ్ స్పందించారు. చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీకి రాసిన...

చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!

17 Aug 2020 8:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీకి...
Share it