Telugu Gateway

Andhra Pradesh - Page 135

కోర్టులపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

17 Aug 2020 5:42 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోర్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులకు చెప్పి పార్టీలు మ్యానిఫెస్టోలు తయారు చేయవు కదా? అని ఆయన...

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

17 Aug 2020 12:22 PM IST
ఇళ్ళ స్థలాల పంపిణీకి చిక్కులు వీడటం లేదు. దీనికి సంబంధించి పలు కోర్టుల్లో కేసులు సాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ...

ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ

17 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం...

ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు

16 Aug 2020 8:16 PM IST
గత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ...

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్

16 Aug 2020 4:56 PM IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై...

జగన్ జస్టిస్ ఇదేనా?

16 Aug 2020 1:11 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రాథమిక హక్కులను...

‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’

15 Aug 2020 11:49 AM IST
విభజన గాయాలు మళ్ళీ తగలకూడదనే మూడు రాజధానులుప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా...

రమేష్ ఆస్పత్రి కోవిడ్ అనుమతి రద్దు

14 Aug 2020 9:55 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక రాగానే సర్కారు చర్యలకు...

అమరావతితో మూడు లక్షల కోట్ల సంపద

14 Aug 2020 8:45 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదని..అన్ని శాశ్వత భవనాలే అని...

ఏపీ ఎంసెట్ సెప్టెంబర్ 17 నుంచి

14 Aug 2020 4:26 PM IST
కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం అస్తవ్యస్థంగా తయారైంది. సాధారణ పరీక్షలతోపాటు ప్రవేశపరీక్షలు అన్నీ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. తాజాగా...

మూడు రాజధానులపై ఆగస్టు 27 వరకూ స్టేటస్ కో

14 Aug 2020 1:41 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారానికి మరోసారి బ్రేక్ పడింది. ఈ అంశంపై స్టేటస్ కోను ఆగస్టు 27 వరకూ పొడిగిస్తూ ఏపీ హైకోర్టు...

సాదినేని యామినిపై టీటీడీ కేసు

14 Aug 2020 12:29 PM IST
బిజెపి నాయకురాలు సాదినేని యామినిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేసు పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన రామమందిర...
Share it