Telugu Gateway

Andhra Pradesh - Page 135

ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు

18 Sept 2020 12:39 PM IST
అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలుతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా...

అమరావతిపై సిట్..హైకోర్టు స్టే

16 Sept 2020 12:19 PM IST
అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో మరో స్టే వచ్చింది. మంగళవారం రాత్రి హైకోర్టు ఏసీబీ విచారణపై ముందుకెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....

‘లెక్క’ తేలాకే బస్సు కదిలేది..చెరో 250 బస్సులకూ నో

15 Sept 2020 7:59 PM IST
తెలంగాణ, ఏపీల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని తేల్చలేకపోయాయి....

సిట్-ఏసీబీ-సీబీఐ-టీడీపీపై వైసీపీ ‘ముప్పేటదాడి’

15 Sept 2020 11:59 AM IST
ఓ వైపు సిట్. మరో వైపు ఏసీబీ, ఇంకో వైపు సీబీఐ. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపక్ష టీడీపీపై ముప్పేట దాడికి సమాయత్తం అయింది. ఎలాగైనా రాజధాని భూ...

వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?

14 Sept 2020 3:52 PM IST
ఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు...

ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు

13 Sept 2020 12:31 PM IST
ఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...

రిలయన్స్ చేతికి ఫ్యూచర్ రిటైల్...చంద్రబాబు కంపెనీ బయటకు!

11 Sept 2020 8:56 PM IST
హెరిటేజ్ వాటాలు కూడా అంబానీ కంపెనీకేనా?!దేశీయ మార్కెట్లో రిలయన్స్ హవా నడుస్తోంది. ఓ వైపు జియో ఫ్లాట్ ఫామ్స్ లో వాటాల విక్రయాల ద్వారా లక్ష కోట్ల...

తిరుమల పింక్ డైమండ్..ఆభరణాలపైనా సీబీఐ విచారణ

11 Sept 2020 8:21 PM IST
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని జనసేన స్వాగతించింది. అదే సమయంలో దీనికి కొత్త లింక్ పెట్టింది. సీబీఐ విచారణను ఒక్క...

వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించిన జగన్

11 Sept 2020 1:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల అభ్యున్నతికి...

అంతర్వేది ఘటన..సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ

11 Sept 2020 1:02 PM IST
అంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు...

అంతర్వేది ఘటనలో చంద్రబాబు, లోకేష్ ల హస్తం

11 Sept 2020 12:58 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ...

ఏపీలో కలెక్టర్ వర్సెస్ డాక్టర్

10 Sept 2020 9:32 PM IST
గుంటూరు జిల్లాలో గురువారం నాడు ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఓ డాక్టర్ ను తీసుకెళ్ళి లోపలేయండి..అరెస్ట్...
Share it