సర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభం

Update: 2021-01-25 05:21 GMT

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా..మైత్రీ మూవీమేకర్స్, జీఎంబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ షూటింగ్ కోసం మహేష్ బాబు, కీర్తిసురేష్ లు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు.

Tags:    

Similar News