రకుల్ 'రంగు మారిందట'!

Update: 2021-01-11 11:11 GMT

రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకుంది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె రంగు మారినట్లు చెప్పింది. ఆ ఫోటోకు ఇది 'ట్యాన్ ఓ క్లాక్' అంటూ కామెంట్ పెట్టింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మరింత డీ విటిమన్ కోసం ఎక్కువ సమయం ఎండలో గడిపినట్లు ఉంది. అందుకే తాత్కాలికంగా ఈ రంగు మార్పు. అలా ఫోటో పెట్టిందో లేదో..ఇలా లక్షల్లో లైక్ లు వచ్చేశాయి మరి. 

Tags:    

Similar News