దుబాయ్ కు మహేష్ బాబు

Update: 2021-01-21 14:03 GMT

హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలసి దుబాయ్ వెళ్లారు. ఓ వైపు సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకోవటంతో పాటు ఫ్యామిలీతో కూడా ట్రిప్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు కన్సిస్తోంది. 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ దుబాయ్ లో జరగనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మహేష్ బాబు ఈ ట్రిప్ తలపెట్టారు. మహేష్ బాబుతోపాటు నమత్రా శిరోద్కర్, సితార కూడా ఉన్నారు. 

Tags:    

Similar News