కొద్దిసేపు మౌనంగా ఉండాలి

Update: 2021-03-13 06:16 GMT

హీరోయిన్ రాశీఖన్నా ఓ వెరైటీ ఫోటోను షేర్ చేసింది. అంతే కాదు..కొద్దిసేపు మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా గుండెల్లో పదాలు రెడీ అవుతున్నాయి అంటూ రాసుకొచ్చింది ఈ భామ. శనివారం ఉదయం ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటో ను పంచుకుంది. చెరువు పక్కన...ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని ఉంది రాశీఖన్నా.

Tags:    

Similar News