మార్చి 19న 'చావుకబురు చల్లగా'

Update: 2021-02-01 04:27 GMT

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'చావు కబురు చల్లగా' విడుదల తేదీ ఖరారు అయింది. మార్చి 19న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్ గా నటిస్తుంటే..లావణ్య త్రిపాఠి నర్సుగా చేస్తోంది.

Tags:    

Similar News