తెలంగాణలో రెండే కేసులు

Update: 2020-04-27 14:58 GMT

.సోమవారం నాడు రాష్ట్రంలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆ రెండు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన రెండు కేసులతో కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1003కు పెరిగింది. సోమవారం నాడు కరోనా నుంచి కోలుకుని 16మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 646గా ఉంది.

Similar News