Telugu Gateway

Top Stories - Page 344

వైసీపీ ఎంపీల రాజీనామా

6 April 2018 12:44 PM IST
పార్లమెంట్ సమావేశాల చివరి రోజున వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. ముందు నుంచి ప్రకటించినట్లుగానే ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు శుక్రవారం...

తెలంగాణలో ఒక్కో గ్రామానికి 21 కోట్ల అప్పు

5 April 2018 5:34 PM IST
తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ సర్కారు అప్పులపై ఫోకస్ పెట్టింది. కెసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు...

చంద్రబాబు... సెల్ఫీరాజా

5 April 2018 4:45 PM IST
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ పార్టీ కూడా ఎటాక్ ప్రారంభించింది. చంద్రబాబును పీసీసీ అధ్యక్షుడు సెల్ఫీ రాజాగా పోల్చారు. ఢిల్లీ...

ఇరవై ఏళ్ల తర్వాత సల్మాన్ కు శిక్ష

5 April 2018 1:11 PM IST
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆయనకు ఇరవై సంవత్సరాల తర్వాత శిక్షపడింది. రెండు కృష్ణ జింకలను వేటాడిన...

చంద్రబాబు ఢిల్లీ టూర్..ఓ ఫెయిల్యూర్ స్టోరీ

4 April 2018 6:29 PM IST
ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. మరో నలభై ఫోటో సెషన్స్. మళ్ళీ అవే పాత కథలు. ఎక్కడా ప్రత్యేక భేటీలు లేవు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తొలి రోజు సెంట్రల్ హాల్ అక్కడ...

జెపీసికి చంద్రబాబు డిమాండ్

4 April 2018 5:42 PM IST
ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్బంగా ఇచ్చిన హామీలు ఏంటి?...వాటి అమలు తీరును పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపీసీ) వేయాలని ముఖ్యమంత్రి...

‘యూటర్న్ ల’ దగ్గర చంద్రబాబు బోర్డులు పెట్టాలి

4 April 2018 3:44 PM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన దాడి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు...

తెలంగాణ బిజెపి రైతు రుణ మాఫీ హామీ రెండు లక్షలు

3 April 2018 7:47 PM IST
తెలంగాణ బిజెపి శాఖ రైతు రుణ మాఫీ రేసులోకి దూకింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేయటంతోపాటు..ఉచితంగా రైతులకు బోరు...

లోకేష్ శాఖలు అవినీతి..అక్రమం..అన్యాయం

3 April 2018 2:18 PM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు....

తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్

3 April 2018 1:55 PM IST
శాసనసభ నుంచి ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాల రద్దు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ అంశంపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు...

నిరాహారదీక్షలో సీఎం..డిప్యూటీ సీఎం

3 April 2018 12:53 PM IST
కావేరీ జలాల వ్యవహారం కాకపుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ప్రతిష్టంభనకు ఇదే అంశం కారణంగా మారింది. సభ ప్రారంభం అయిన వెంటనే అన్నాడీఎంకె...

మోడీని ఫాలో అయిన చంద్రబాబు

3 April 2018 11:22 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన మంగళవారం నాడు పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న...
Share it