Home > Top Stories
Top Stories - Page 222
వైజాగ్ లో జగన్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు?
3 Feb 2020 8:14 PM ISTఅమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఇదే పని ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు....
ఇకనైనా చీకటి జీవోలు ఆపండి
3 Feb 2020 7:55 PM ISTఅమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేయటం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
అసలు ‘సెలక్ట్ కమిటీ’ ఉందా..లేదా?
3 Feb 2020 7:12 PM ISTప్రస్తుతం ఏపీలోని అధికార వర్గాల్లో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ మాత్రం తన విచక్షణాధికారాలతో ‘సెలక్ట్ కమిటీ’కి...
దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
3 Feb 2020 5:30 PM ISTవైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలుగుదేశం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు....
జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి
1 Feb 2020 9:45 PM ISTకేంద్ర బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయంతోపాటు పలు రంగాలకు బడ్జెట్ లో ఎంతో మెరుగైన కేటాయింపులు చేశారన్నారు....
హోదా లేదు...విభజన హామీల అమలూ లేదు
1 Feb 2020 9:26 PM ISTకేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి విభజన అప్పుడు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాతోపాటు...
జగన్ వల్లే ఏపీకి ఈ పరిస్థితి
1 Feb 2020 6:14 PM ISTకేంద్ర బడ్జెట్ లో ఏపీకి రిక్తహస్తంపై ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ స్పందించింది. ఈ పరిస్థితికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం అని ఆ...
బడ్జెట్ హైలెట్ సుదీర్ఘ స్పీచే..రాహుల్
1 Feb 2020 5:33 PM ISTకేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యంగాస్త్రాలు సంధించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సుదీర్ఘ స్పీచ్ తప్ప..ఏమీ...
జగన్..జెడీలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
1 Feb 2020 5:09 PM ISTముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేనకు ఇటీవలే గుడ్ బై చెప్పిన వీ వీ లక్ష్మీనారాయణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్...
కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అసంతృప్తి
1 Feb 2020 3:48 PM ISTకేంద్ర బడ్జెట్ పై ఏపీలో అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్మలా సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్ధిక సంవత్సర...
ఎల్ఐసిలో వాటాల ఉపసంహరణ
1 Feb 2020 3:43 PM ISTపెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత జీవిత భీమా సంస్థ (ఎల్ఐసి)లో వాటాలను సంహరించుకోనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...
వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు
1 Feb 2020 12:39 PM ISTకేంద్ర బడ్జెట్ లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పలు స్కీమ్ లు ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ‘కిసాన్ ఉడాన్’ పేరుతో ప్రత్యేక విమాన సర్వీసులు...












