Telugu Gateway

Top Stories - Page 216

తెలంగాణలో పిరమల్ పెట్టుబడులు

22 Jan 2020 4:34 PM IST
తెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ దావోస్ పర్యటన రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురాబోతోంది. ఫార్మా రంగంలోని ప్రముఖ సంస్థ పిరమల్ గ్రూప్...

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు సర్కారు నిర్ణయం

22 Jan 2020 3:57 PM IST
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి...

చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం

22 Jan 2020 1:03 PM IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు....

టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

22 Jan 2020 12:10 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై...

టీడీపీ ఎమ్మెల్సీలు..పోలీసుల మధ్య వాగ్వాదం

22 Jan 2020 10:33 AM IST
స్టిక్కర్ లేని వాహనాల్లో వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్సీలను అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకోవటంపై ఎమ్మెల్సీలు...

రాజధాని మార్పుపై జనసేన న్యాయపోరాటం

21 Jan 2020 9:41 PM IST
రాజధానిని అమరావతి నుంచి తరలించటానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై న్యాయపోరాటానికి జనసేన సిద్ధం అవుతోంది. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల...

టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఫైర్

21 Jan 2020 3:06 PM IST
అసెంబ్లీ వేదికగా టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత హీన చరిత్ర ఉన్న పార్టీ మరొకటి ఉండదని...

అక్రమాలు జరిగాయంటారు..చర్యలెందుకు తీసుకోరు?

21 Jan 2020 2:08 PM IST
వైసీపీ సర్కారుపై బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడింది. అమరావతిలో అక్రమాలు జరిగాయంటారు..మరి చర్యలెందుకు తీసుకోరు అని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు...

మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే

20 Jan 2020 10:38 PM IST
మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే... ఇవి శాశ్వతం కాదనీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు...

జనసేన నేతలను అడ్డుకున్న పోలీసులు

20 Jan 2020 9:46 PM IST
రాజధాని ప్రాంతంలో పోలీసుల లాఠీచార్జిలో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పవన్ కళ్యాణ్,...

చంద్రబాబు తీరుపై జగన్ ఫైర్

20 Jan 2020 9:22 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళలో ఐదుగురు...

కెసీఆర్ ఫ్యామిలీపై డీఎస్ సంచలన వ్యాఖ్యలు

20 Jan 2020 7:33 PM IST
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ ఫ్యామిలీపై డైరక్ట్ ఎటాక్ చేశారు. తండ్రీ, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు...
Share it