Telugu Gateway

Top Stories - Page 217

న్యూఇయర్ స్పెషల్...మద్యం సేవించినా మెట్రోలో అనుమతి

30 Dec 2019 4:39 PM IST
నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు అందించనుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకూ సర్వీసులు నడవనున్నారు. అంతే కాదు..న్యూ ఇయర్...

పవార్ కు ఉప ముఖ్యమంత్రి..ఆదిత్యకు మంత్రి

30 Dec 2019 2:36 PM IST
మరోసారి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన బిజెపి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఆ పార్టీకి ఝలక్...

అమరావతి రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

30 Dec 2019 10:48 AM IST
అమరావతిలో రైతుల అర్ధరాత్రి అరెస్ట్ లను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సర్కారు చేసే...

ఏపీ రాజధానిపై సుజనా..సీఎం రమేష్ చెరోదారి

30 Dec 2019 9:24 AM IST
‘అమరావతిని తరలిస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు. ఇదీ బిజెపి ఎంపీ సుజనా చౌదరి మాట. కేంద్రం రాజధానిపై సూచనలు చేస్తుందే తప్ప..అందులో జోక్యం చేసుకోదు. ఇది...

మునిసిపల్ ఎన్నికల అఖిలపక్షం గందరగోళం

28 Dec 2019 4:05 PM IST
తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రాజకీయ పార్టీలతో నిర్వహించిన అఖిలపక్షం గందరగోళంగా మారింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సమావేశం...

కెసీఆర్ ది మాయమాటల పాలన

28 Dec 2019 2:40 PM IST
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కెసీఆర్ ది మాయమాటల పాలన అని ఎద్దేవా చేశారు. ఆయన...

మీ విచారణలకు భయపడం..చంద్రబాబు

27 Dec 2019 7:11 PM IST
అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలన్న ఏపీ మంత్రివర్గ నిర్ణయంపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు. ‘మీకు చేతనైన విచారణ...

రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు

27 Dec 2019 12:46 PM IST
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి అమరావతి తరలింపుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని..ఇందులో...

విజయవాడలో మంత్రి బొత్స ఇల్లు ముట్టడి

27 Dec 2019 10:16 AM IST
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు....

అమరావతిలో కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

27 Dec 2019 9:44 AM IST
ఏపీ బిజెపి అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంచాలని కోరుతూ శుక్రవారం నాడు మౌనదీక్షకు కూర్చున్నారు. ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన...

అమరావతిలో యుద్ధ వాతావరణం

26 Dec 2019 10:18 PM IST
రాజధాని మార్పు నిర్ణయం అమరావతిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇది రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో...

ఆ భూమి ఏమి చేస్తామో త్వరలో చెబుతాం

26 Dec 2019 10:07 PM IST
అమరావతిలో రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల భూమిని ఏమి చేసేది త్వరలోనే చెబుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమకు...
Share it