Telugu Gateway

Top Stories - Page 215

కెటీఆర్ ఇప్పుడేమి చెబుతారు

25 Jan 2020 3:57 PM IST
మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినా కూడా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆయన...

రేవంత్ రెడ్డికి షాక్

25 Jan 2020 3:49 PM IST
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గ ప్రజలు మరోసారి షాక్ ఇచ్చారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో...

జనసేన, బిజెపి ‘లాంగ్ మార్చ్’ వాయిదా

25 Jan 2020 3:32 PM IST
అమరావతి రైతులకు మద్దతుగా జనసేన, బిజెపిలు ఫిబ్రవరి 2న సంయుక్తంగా తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ కార్యక్రమం ఎప్పుడు ఉండేది తర్వాత...

మూడు రాజధానుల ను ఎవరూ ఆపలేరు

24 Jan 2020 10:13 PM IST
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఆపడటం ఎవరి వల్లా కాదని మంత్రి కన్నబాబు...

ఏపీ సీఎం జగన్ ‘పల్లెబాట’

24 Jan 2020 10:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 1 నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకోవటానికి...

మంత్రులు..ఎమ్మెల్యేలను డమ్మీలు చేసిన జగన్

23 Jan 2020 9:34 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ‘నియంతలా’ వ్యవహరిస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ తన మంత్రులు,...

భూ దందాల కోసమే మూడు రాజధానులు

23 Jan 2020 4:03 PM IST
వైసీపీ ప్రభుత్వం కేవలం భూ దందాల కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ సర్కారు తలపెట్టిన ఈ...

పేదలకు ఉపయోగపడే బిల్లులూ అడ్డుకుంటారా?

23 Jan 2020 2:13 PM IST
పేద ప్రజలకు ఉపయోగపడే బిల్లులను కూడా మండలిలో అడ్డుకోవటం ఏమిటో అర్ధం కావటంలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో బిల్లులు...

మండలి ఛైర్మన్, యనమల పై వైసీపీ విమర్శల దాడి

23 Jan 2020 1:48 PM IST
నిబంధనల ప్రకారం లేకున్నా మూడు రాజధానుల బిల్లును తన విచక్షాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన మండలి ఛైర్మన్ షరీఫ్ పై వైసీపీ...

అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం

23 Jan 2020 10:34 AM IST
శాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ...

ఫిబ్రవరి 2న బిజెపి..జనసేన ‘లాంగ్ మార్చ్’

22 Jan 2020 10:14 PM IST
ఏపీ రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి, జనసేనల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిజెపి...

రాజధాని కేసు వాదనకు మాజీ అటార్నీ జనరల్

22 Jan 2020 6:54 PM IST
ఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో కేసు దాఖలు కావటంతో సర్కారు కూడా వేగంగా స్పందించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు విన్పించేందుకు మాజీ అటార్ని...
Share it