Telugu Gateway

Top Stories - Page 215

నారా లోకేష్ అరెస్ట్

7 Jan 2020 1:52 PM IST
టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు లోకేష్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యే...

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

7 Jan 2020 9:49 AM IST
అమరావతికి మద్దతుగా జాతీయ రహదారుల దిగ్బంధనానికి తెలుగుదేశం నేతలు పిలుపు ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం ఉదయం నుంచే టీడీపీ నేతలను హౌస్...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పిబ్రవరి 8న

6 Jan 2020 4:01 PM IST
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఒకే...

తమ్మినేని ఆయన్ను మించిపోయేలా ఉన్నారే!

5 Jan 2020 4:59 PM IST
గతంలో స్పీకర్లు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఒకసారి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. రాజకీయ కార్యక్రమాలకు...

ఏపిలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలి

5 Jan 2020 4:36 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని ఆర్ధికంగా...

రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదు

5 Jan 2020 4:24 PM IST
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ దారిలోకే వచ్చారు. మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారంటూ ఇంత వరకూ...

బిజెపిలో చేరిన సాదినేని యామిని

4 Jan 2020 5:09 PM IST
తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన సాదినేని యామిని ఇప్పుడు బిజెపిలో చేరారు. కొద్ది కాలం క్రితమే ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పారు. సీనియర్...

జగన్ ఇంటికే అనుమతి లేదు

3 Jan 2020 8:23 PM IST
ఏపీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా ‘అమరావతి’ కేంద్రంగా ఈ...

జగన్ కు సీబీఐ కోర్టు షాక్

3 Jan 2020 5:24 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. పదే పదే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరటంపై అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో...

బోస్టన్ రిపోర్టూ వచ్చేసింది..ఇక మిగిలింది నిర్ణయమే

3 Jan 2020 5:08 PM IST
ఏపీలో రాజధాని మార్పు వ్యవహారంపై తుది నిర్ణయం తేలిపోయే ముహుర్తం దగ్గరపడుతోంది. దీనికి సంబంధించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) ప్రభుత్వానికి...

వైసీపీ నేత హత్యకు కుట్ర

3 Jan 2020 1:28 PM IST
శ్రీకాకుళంలో కలకలం. అధికార వైసీపీ నేత హత్యకు కుట్ర పన్నిన వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు చిరంజీవి హత్య కుట్రను...

అందరికి అమోదయోగ్యంగా రాజధాని ప్రకటన ఉండాలి..పవన్

2 Jan 2020 9:35 PM IST
వైసీపీ సర్కారు రాజధాని అంశంపై ఇప్పటికైనా దాగుడుమూతలు మానుకుని స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మంత్రులు తలా ఓ ప్రకటన...
Share it